లేటెస్ట్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్ బాస్ దివి

తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ దివి వాధ్యా, సినీ‌ నటుడు అశోక్ సెల్వ

Read More

ట్రాఫిక్ నిబంధనలపై గుజరాత్ సర్కార్ కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలుచేస్తున్న సమయంలో.. గుజరాత్ సీఎం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒక వారం రోజుల పాటు ట్రాఫిక్

Read More

మునుగోడు అప్డేట్: పోలీసుల తనిఖీలు..20 లక్షలు సీజ్

చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు

Read More

రూ.10 ఇచ్చి బర్గర్ ఆర్డర్ చేసిన చిన్నారి... ఆ తర్వాత ఏమైందంటే...

ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకోవాలి, పేదవారికి సాయం చేయాలి, ఆకలితో అలమటిస్తున్న దీనులకు తిండి పెట్టాలన్న మాటలను చాలా మంది చెప్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం దాన

Read More

మునుగోడులో కాంగ్రెస్ గెలవదు: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మునుగోడు బై పోల్ హీట్ కొనసాగుతోన్న టైంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. మునుగోడులో తా

Read More

రాష్ట్రపతిగా నియమించండంటూ పర్యావరణవేత్త పిటిషన్

దేశానికి రాష్ట్రపతి కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. అయితే ఆ కలను నెరవేర్చుకోవడం కోసం ఓ పర్యావరణవేత్త పెద్ద సాహసమే చేశాడు. తనను రాష్ట్రపతిగా నియమిం

Read More

వీఎం హోంను సందర్శించిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్ : వీఎం హోం భూముల్లో ప్రైవేట్ వ్యక్తుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వెనుక సుధీర్ రెడ్డి కుట్ర ఉందని రంగారెడ్డి కాంగ

Read More

దీపావళి వేడుకలో తళుక్కుమన్న బాలీవుడ్ సెలబ్రెటీస్

భారతీయ వ్యాపారవేత్త తాన్యా దుబాష్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ కు కరీనా కపూర్ ఖాన్ నుండి నోరా ఫతేహి వరకు అ

Read More

టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 12 పోరు షురూ

టీ20 వరల్డ్ కప్ లో అసలైన ఫైట్ కు అంతా రెడీ అయ్యింది. ఇవాళ్టి నుంచి సూపర్–12 మ్యాచ్ లు మొదలవనున్నాయి. రెండు గ్రూప్స్ లో ఆరు టీమ్స్ మధ్య హోరా

Read More

భోపాల్‌లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నాలు

2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు భోపాల్‌లో పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ఇప్పట్నుంచే ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. అందులో భాగంగా ఆ పా

Read More

కర్నాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నాటకలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాయిచూర్ జిల్లా యెరాగెరా నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు

Read More

మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం

మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన బస్సు లారీని ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది అక్కడికక్కడే మ

Read More

మానవత్వాన్ని చాటుకున్న తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం స్టాలిన్ మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డుపై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని దగ్గరుండి హాస్పిటల్ కు తరలించారు. చెన్నైలోని సచివాలయానికి వెళ్తు

Read More