లేటెస్ట్
ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటికెళ్లిన మంత్రి కేటీఆర్
మునుగోడు పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం పూర్తైన అ
Read Moreటీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ బస్సు
హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్ దర్శినిగా నామకరణం చేశారు.
Read Moreఅభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల
Read Moreబహుజనులకు సేవ చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్
నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మె
Read Moreటీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల
‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా: భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ న
Read More''గాడ్ ఫాదర్''కు అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి
ఇండియన్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు మెగాస్టార్లు చిరంజీవి, సల్మాన్ ఖాన్ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గాడ్ ఫాదర్&
Read Moreఏపీ, తెలంగాణ సీట్ల పెంపును కశ్మీర్తో ముడిపెట్టలేం
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సీట్ల డీలిమిటేషన్ కేసులో వాదనలకు తనకు కొంత సమయం కావాలని సుప్రీంకోర్టును సొలిసిటర్ జనరల్ కోరారు. ఈ కేసులో వాదనలను
Read Moreఉప ఎన్నికలో గెలిస్తే మునుగోడును దత్తత తీసుకుంటా : కేటీఆర్
యాదగిరి గుట్ట నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి రూ.100 కోట్లు ఇవ్వమని ప్రధాని మోడీని అడిగితే.. కనీసం100 రూపాయలు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నార
Read Moreఎంపీడీవో టీఆర్ఎస్ సర్కారుకు తొత్తుగా మారిండు
బీజేపీ సర్పంచ్ ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించిన ఎంపీడీవో ప్లెక్సీని తొలగించాల్సిన అవసరమేముందని ప్రశ్నించిన సర్పంచ్ దమ్ముంటే టీఆర్ఎస్ ప్
Read Moreముగిసిన కస్టడీ.. రూస్ అవెన్యూ కోర్టుకు అభిషేక్ బోయిన్పల్లి
లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయిన్పల్లి మూడు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఈ నేపధ్యంలో అధికారులు ఆయనను రూస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అభిషే
Read Moreఇంత కష్టపడుతున్నా.. 3 నెలలుగా జీతాల్లేవు
పండుగలు వస్తున్నయ్.. పోతున్నయ్.. పిల్లలకు కొత్త బట్టల్లేవు.. పండక్కి అప్పాలు చేసుకునే పరిస్థితి అసలే లేదు.. తినడానికి బువ్వ దొరికితే చాలు అన్నట్టుంది
Read Moreదుబాయ్ లో టెస్ట్ డ్రైవ్ పూర్తి చేసుకున్న ఫ్లయింగ్ కార్లు
టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. వాహనరంగంలోనూ చాలా మార్పులు వస్తున్నాయి. తాజాగా దుబాయ్ లో గాల్లో ఎగిరే కార్లు టెస్టింగ్ డ్రైవింగ్ పూర్తి
Read More












