లేటెస్ట్

అసోంలో భారీ వర్షాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా కుండపోత వర్షాలతో అసోంని వరదలు ముంచెత్తాలయి. రోడ్లన్ని జలమయం

Read More

రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి  రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వ

Read More

రాహుల్ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదు: మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్కు లేదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం గాంధీ భవన్

Read More

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కుడి కాలికి ఫ్రాక్చర్

కేంద్ర  మంత్రి కిషన్ రెడ్డి కుడికాలి మడమ వద్ద బోన్  ఫ్రాక్చర్ అయ్యింది. గతంలో ఆయన కుడికాలు మడమకు దెబ్బ తగిలింది. ఇటీవల లెగ్ పెయిన్ ఎక్క

Read More

చెన్నైలో పోలీసులు, ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్

చెన్నైలో పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజల్ని ఎలా కాపాడాలి అనేదానిపై అవగాహన

Read More

అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ యాత్ర: మాణిక్కం ఠాగూర్

మహబూబ్ నగర్: అక్టోబర్ 23న రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశిస్తుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ తెల

Read More

యూరప్ లోనూ యూపీఐ, రూపే పేమెంట్స్

త్వరలో ఇండియన్స్ యూరప్ లోనూ నేరుగా యూపీఐ, రూపే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాంటి తడబాటు లేకుండా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను జరపొచ్చు.  ఇందుకో

Read More

18వేల కోట్లిస్తే మునుగోడులో పోటీ నుంచి తప్పుకుంటం: కేటీఆర్

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆ సక్తికర ప్రకటన చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రధాని మోడీ 18వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్

Read More

దమ్ముంటే... కేసీఆర్ వీఆర్ఏలకు సమాధానం చెప్పాలి: బండి సంజయ్

ఇందిరాపార్క్ వద్ద నిరసన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు.  మహిళా వీఆర్ఏలను అరెస్ట

Read More

బీజేపీ గెలిస్తే రాష్ట్రానికి నష్టం: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు: నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడని మంత్రి జగదీశ్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై వ

Read More

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను విచారిస్తున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్ ఇచ్చిన సమాచారంతో A9 నిందితుడు అమిత్ అరోరాను అధికారులు ప్రశ్నిస్

Read More

రాచకొండ కమిషనరేట్లో లక్ష సీసీ కెమెరాలు ఉన్నయ్ : మల్లారెడ్డి

రాచకొండ కమిషనరేట్ పరిధిలో సుమారు లక్షకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇంకా పలు కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన బా

Read More

కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం వల్లనే అభివృద్ధిని కోల్పోయారు : మంత్రి ఎర్రబెల్లి

నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు నియోజకవర్గంలో ప్రతి

Read More