లేటెస్ట్
ఇంటి అద్దె అడిగాడని.. కత్తితో దాడి
ఇంటి అద్దె అడగడమే వాళ్ల తప్పయింది. నన్ను అద్దె అడుగుతారా.. అంటూ అతడు రెచ్చిపోయాడు. అద్దె అడిగిన వ్యక్తిపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘట
Read Moreగండిపేట చెరువు వద్ద పార్క్ను ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ, విదేశాల నుంచి ఉపాధి కోసం నగరానికి వస్తున్నారని చెప్పారు. గండిపేట చ
Read Moreబేగంబజార్ పీఎస్ లో మహిళా వీఆర్ఏల ఆందోళన
బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మహిళా వీఆర్ఏలు నిరసన చేపట్టారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ ఏలు నిరసన చేపట
Read Moreగచ్చిబౌలి పబ్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ మాల్ లో నడుస్తున్న ఎయిర్ లైవ్ పబ్ పై మాదాపూర్ SOT పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ పబ్ నిబంధనలకు విరుద్ధంగా న
Read Moreమునుగోడు బై పోల్ ప్రచారంలో ఎదురుపడ్డ రేవంత్, ప్రవీణ్
నల్లగొండ జిల్లా : ఎన్నికల ప్రచారంతో వేడెక్కిన మునుగోడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఎన్నికల ప్రచార
Read Moreమునుగోడులో జోరందుకున్న ప్రచారం
మునుగోడులో పార్టీల ప్రచారం రోజురోజుకు స్పీడ్ అందుకుంటోంది. ఆత్మీయ సమ్మేళనాలు, గ్రూప్ మీటింగ్ లు, ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి పార్టీలు. ఇవాళ ట
Read Moreఉజ్జయిని మహాకాళ్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
మధ్యప్రదేశ్ లోని మహాకాళ్ కారిడార్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. దాదాపు 856 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్మ
Read Moreగుజరాత్లో అభివృద్ధి పనులను లెక్కించడం కష్టం - మోడీ
గుజరాత్లో జరుగుతున్న అభివృద్ధి పనులను లెక్కించడం చాలా కష్టమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎప్పటిలాగే రాష్ట్రం అభివృద్ధిలో ముందువరుసలో ఉందన్నారు. గు
Read Moreమూడో వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ
నిర్ణయాత్మక వన్డేలో సౌతాఫ్రికా పై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 100 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్ప
Read Moreఓరి దేవుడా లెటెస్ట్ అప్ డేట్
మాస్ కథలతో పాటు వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ ‘విశ్వక్ సేన్’ బిజీగా మారిపోతున్నాడు. పాగల్ సినిమాతో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. ‘ఓరి ద
Read Moreఓటమి భయంతోనే 86 మందిని మునుగోడుకు పంపిండ్రు : ఈటల
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర
Read Moreమునుగోడు టీజేఎస్ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్
తెలంగాణ జన సమితి పార్టీ తరపున మునుగోడు అభ్యర్థిని ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టీజేఎస్ అభ్యర్థిగా పల్లె వినయ్ కుమార్ గౌడ్ మునుగోడు బరిలోకి ది
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన కేసీఆర్
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు. గ్యారమూర్తి రోడ్లోని ఎస్పీ మార్గ్లో ఉన్న కేత్రి ట్రస్ట్ భవనాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ
Read More












