లేటెస్ట్

తిరుమల శ్రీవారి దర్శనానికి 40 గంటల సమయం

తిరుమల కొండ మరోసారి నిండింది. వారం రోజులుగా తిరుమలలో ఇదే  పరిస్థితి కొనసాగుతోంది. దసరా సెలవులు ముగిసినా.. రద్దీ మాత్రం తగ్గటం లేదు. తెలుగు రాష్ట్

Read More

అడ్మిట్ కార్డుపై ఐశ్వర్యరాయ్ పిక్... ఆందోళనలో విద్యార్థిని

ధన్ బాద్ లోని బినోద్ బిహారీ మహ్తో కోయలాంచల్ యూనివర్సిటీ ఓ పీజీ విద్యార్థినికి షాక్ ఇచ్చింది. BBMKUలో PG సెమిస్టర్-2 పరీక్ష ఉన్న నేపథ్యంలో అడ్మిట్ కార్

Read More

మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిదే గెలుపు : వివేక్ వెంకటస్వామి

నల్లగొండ జిల్లా :- మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అవినీతి సొమ్ముతో ఓట్లను కొనుగోలు చేయాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యు

Read More

టెక్నాలజీ, టాలెంట్ దేశానికి పిల్లర్స్ : మోడీ

టెక్నాలజీ, టాలెంట్ రెండు దేశానికి పిల్లర్స్ వంటివి అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ ఐక్యరాజ్యసమితి రెండో ప్రంపంచ జియోస్పేషియల్ ఇన్ఫర్మ

Read More

చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియంట్లు

కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మరోసారి లాక్ డౌన్ అన్న పదం మారు మోగుతోంది. గతంలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు అదే తరహాలో మళ

Read More

ఆస్కార్కు నామినేటైన చెల్లో షో మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలి కన్నుమూత

ఆస్కార్ నామినేషన్ కు ఎన్నికైన గుజరాతీ మూవీ చెల్లో షోలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రాహుల్ కోలి చనిపోయాడు. అతని వయసు 10 సంవత్సరాలు. లుకేమియాతో బ

Read More

రష్యాకు భారత్ షాక్.. డిమాండ్‍ను వ్యతిరేకిస్తూ ఓటు

ఐరాస సర్వసభ్య సమావేశంలో నిర్వహించిన ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్‌, దొనెట్స్క్‌, ఖేర్

Read More

సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ డివై చంద్రచూడ్‌

ఢిల్లీ : సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ పేరును ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ సిఫార్సు చేశారు. జస్టిస్

Read More

గూడాపూర్ వద్ద వివేక్ వెంకటస్వామి కారు తనిఖీ చేసిన పోలీసులు

నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమి

Read More

దేశ వ్యాప్తంగా వర్షాలు.. ప్రజల అవస్థలు

నైరుతి రుతుపవనాల తిరోగమనంతో దేశ వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, పంజాబ్ లలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడ

Read More

భారత్ జోడో యాత్ర.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుంది : మల్లు రవి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. ప్రజాస్వామ్యం ప్రకార

Read More

దిమ్మలు కూల్చినా... కార్యాలయాలు తగులబెట్టినా మా గెలుపును ఆపలేరు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తమ పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 

Read More

'ఆదిపురుష్' సినిమా యూనిట్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఆదిపురుష్ సినిమా యూనిట్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఆరోపణలతో ఇటీవలే పిల్ దాఖలైంది. ఈ నేపథ్యంలో సినిమా

Read More