లేటెస్ట్
అక్టోబర్ 1 నుంచి క్రికెట్లో కొత్త నిబంధనలు అమలు
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) క్రికెట్లో కొత్త నిబందనలు తీసుకొచ్చింది. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఐసీసీ వె
Read Moreనల్ల నర్సింహులు సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు
హైదరాబాద్: రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు జయంతిని అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వా
Read Moreలంచం తీసుకుంటూ బుక్కైన బుల్లెట్ బండి పెళ్లికొడుకు
పెళ్లి బరాత్లో బుల్లెట్ బండి సాంగ్తో పాపులర్ అయిన పెళ్లి కొడుకు మరోసారి వార్తల్లో కెక్కాడు. అప్పుడు పాటకు స్టెప్పులేసి పాపులర్ అయితే ఇప్పుడు లంచం తీ
Read Moreరాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు
నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేసి స
Read Moreఅట్టడుగుస్థాయి నుంచి పనిచేయడం మేయర్ల బాధ్యత
అట్టడుగుస్థాయి నుంచి పనిచేయడం మేయర్లందరి బాధ్యత అని ప్రధానిమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్ లోని గాంధీనగర్ లో బీజేపీ మేయర్లు, డిప్యూటీ మేయర్ల
Read Moreసిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా
సిద్దిపేట జిల్లా: సిద్ధిపేటకు దిష్టి తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీశ్ రావు
Read Moreరాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన పెద్ద మోసం
రాష్ట్రంలో అక్రమ భూదందాలకు సీఎం కేసీఆరే రూపకర్త అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పెద్ద మోసమన్నారు. రాష్
Read Moreదిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం
వాగుపై వంతెన కోసం దిందా గ్రామస్థులు చేపట్టిన దీక్ష విరమించారు. వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. మౌల
Read MoreNC22 రెగ్యులర్ షూటింగుకు ముహూర్తం ఫిక్స్
ఇటీవల థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ చైతన్య.. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస చిట్టూరి ఈ సి
Read Moreకేసీఆర్ కు గిరిజనులు రుణపడి ఉండాలి
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అందరి ‘బంధు’ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలోని గిరిజనులకు
Read Moreఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు
పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. పీఎఫ్ఐ సంస్థ పేరుతో అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ ఉగ్రచర్యలకు కుట్ర చేశారని.. ఫిజికల్ టెస్
Read Moreకాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..సీఎం పీఠంపై గెహ్లాట్ ఆందోళన
20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. ఈ ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని..ఎవరైన పోటీ చేయొచ్చని ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది.
Read Moreకలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా
జనగామ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అయితే వినతిపత్ర
Read More












