లేటెస్ట్

ఎన్ఐఏ రిమాండ్ రిపోర్ట్లో సంచలన నిజాలు

పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపెట్టింది. పీఎఫ్ఐ సంస్థ పేరుతో అబ్దుల్ ఖాదర్ అండ్ టీమ్ ఉగ్రచర్యలకు కుట్ర చేశారని.. ఫిజికల్ టెస్

Read More

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక..సీఎం పీఠంపై గెహ్లాట్ ఆందోళన

20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ..అధ్యక్ష ఎన్నికకు సిద్ధమైంది. ఈ ఎన్నికను పారదర్శకంగా నిర్వహిస్తామని..ఎవరైన పోటీ చేయొచ్చని ఇప్పటికే ఆ పార్టీ తెలిపింది.

Read More

కలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా

జనగామ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అయితే వినతిపత్ర

Read More

డిగ్రీ లేకున్నా 14 ఏండ్లుగా లా ప్రాక్టీస్

ఆమె ఓ లాయర్.. 14 ఏండ్లుగా ప్రాక్టీస్ చేస్తోంది. వివిధ న్యాయస్థానాల్లో పలువురి తరఫున కేసులు వాదిస్తోంది. అయితే ఓ లాయర్ కు వచ్చిన అనుమానం ఆమె బండారాన్ని

Read More

దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుంది

రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్

Read More

సీఎం కేసీఆర్కు వివేక్ వెంకటస్వామి సవాల్

మహబూబాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశమంతా చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వివేక్ వెంకట స్వామి కౌంటర్ ఇచ్చారు.

Read More

పార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మునుగోడు

ఆధిపత్యవర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాలని.. ఆ

Read More

హెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో  హైకోర్టు న్యాయవాది సలీం ఫిర్యాదు  చేశారు. ఈ నెల 25న ఉప్పల్లో జరగనున్న ఇండియ

Read More

మెదక్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

మెదక్ జిల్లా : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ పెద్దతండాలో భూ వివాదం నెలకొంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల వాళ్లు ఒకర

Read More

మౌలాలిలో ప్రజా సంగ్రామ యాత్రకు స్పందన

మౌలాలి: ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, వారికి భవిష్యత్ పై భరోసాను ఇస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర మౌలాలికి

Read More

ఫుడ్ పాయిజన్కు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి

కాగజ్ నగర్ బలగాల మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద ఏబీవీపీ, బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు.  ఫుడ్ పాయిజన్ కి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాం

Read More

మూడు పద్మ పురస్కారాలు అందుకున్న తొలి నటుడు

తెలుగు సినీ పరిశ్రమకు ఆయనే బాలరాజు.... ఆయనే బాలచంద్రుడు దేవదాసు అతడే..కాళిదాసూ అతడే... కబీరు అతడే...క్షేత్రయ్యా అతడే..  అర్జునుడతడే..అభిమన్యుడ

Read More

అమెరికాలో కొవిడ్ కథ ముగిసిందన్న జో బైడెన్

అమెరికాలో కరోనా ముగిసిపోయిందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. అమెరికాలో కొవిడ్ సృష్టించిన విజృంభణ అంతా ఇంతా కాదు. రోజుకు లక్షల్లో కేసులు న

Read More