లేటెస్ట్

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు

కల్వకుర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాపై కేసీఆర్​ది సవతి తల్లి  ప్రేమ అని వైఎస్సార్​టీపీ చీఫ్ ​షర్మిల అన్నారు. సోమవారం ప్రజా ప్రస్థానం పాదయాత్

Read More

ట్రిపుల్​ ఆర్​ బాధితుల ఆందోళన

యాదాద్రి : రీజినల్​ రింగ్​ రోడ్డు అలైన్​మెంట్ తిరిగి మార్చాలని డిమాండ్​ చేస్తూ యాదాద్రి జిల్లా రాయగిరి బాధితులు ఆందోళన బాటపట్టారు. బ్యానర్లు, ప్లకార్డ

Read More

తొలి విజిలెన్స్ కమిషనర్గా నందన్ నియామకం

హైదరాబాద్, వెలుగు: స్టేట్ విజిలెన్స్ కమిషనర్‌‌‌‌‌‌‌‌గా రిటైర్డ్ ఐపీఎస్ కేఆర్ నందన్‌‌‌‌&zwn

Read More

తెలంగాణ చరిత్రను దాచిపెట్టిన్రు.. 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజల పండుగ అని, హర్ ఘర్ తిరంగా తరహాలో సెప్టెంబర్ 17న రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా వేడుకలు జరుపుకొందా

Read More

అలైన్​మెంట్​ సర్వే కోసం స్పెషల్​ టీమ్​లు.. 

40 రోజుల్లో సర్వే కంప్లీట్​ చేయాలని టార్గెట్​ మెదక్, సంగారెడ్డి, గజ్వేల్​, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) భూసేకరణ ప్రక్రియను ప్రభుత

Read More

సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలి

హైదరాబాద్/శంషాబాద్,వెలుగు: సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూనిస్టు పార్టీల ఏకీకరణ జరగాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. దీన్ని సీపీఐ ప్రతిపాదిస్

Read More

మునుగోడులో ఉప ఎన్నికలు...కండువా రాజకీయాలు

చౌటుప్పల్ : మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో కండువా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడెవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు. చౌటుప్పల్ కు చెందిన రి

Read More

మరోసారి పెరిగిన ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మరోసారి పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పైపులైన్‌‌లతో నీళ్లందించే ప్యా

Read More

మహబూబాబాద్ లో బస్సు ప్రమాదం

ఒకరికి తీవ్ర గాయాలు ఐదుగురు పిల్లలకు స్వల్ప గాయాలు తొర్రూరు(పెద్దవంగర), వెలుగు: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరం మండలం బొమ్మకల్ శివారులో ఓ ప్రైవ

Read More

హైకోర్టు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు : నర్సింగ్‌ కాలేజీలు జీఎస్టీ చెల్లించాలని ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేయరాదని రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Read More

తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

దేశంలో షెడ్యూల్డ్​ కులాలు, తెగలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబాటుకు గురయ్యాయి. వీరి అభ్యున్నతికి భారత రాజ్యాంగ నిర్మాతలు విస్తారమైన రాజ్యా

Read More

గడ్డి మందు తాగి కౌలు రైతు శంకర్ సూసైడ్

కారేపల్లి, వెలుగు: అప్పుల బాధతో కౌలు రైతు సూసైడ్​ చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చింతల తండాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, తండాక

Read More

వరుసకు మనవరాళ్లే చంపిన్రు

గత నెల 27న వారాసిగూడలో ఘటన  వరుసకు మనవరాళ్లే చంపిన్రు నిందితుల్లో ఒకరు ఇంటర్​ స్టూడెంట్​   సికింద్రాబాద్, వెలుగు : రాష్ట్ర రాజధా

Read More