లేటెస్ట్

బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు.

Read More

పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థుల ఆందోళన

పాట్నాలో బీపీఎస్సీ (BPSC) (బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ) అభ్యర్థులు.. పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరీక్షల షెడ్యూల్ కు వ్యతిరేకంగా వారు ఆందోళన

Read More

వరంగల్ లో వెరైటీ గణపతి

వరంగల్: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు... రకరకాల రూపాల్లో బొజ్జ గణపయ్య దర్శనమిస్తుంటాడు. ఈసారి కూడా ట్రెండుకు తగ్గట్టు లంబోదరుడి విగ్రహాలు భక

Read More

ప్రధాని మోడీకి ఏ లక్ష్యం లేదు

బీహార్: ప్రధాని మోడీకి ఏ లక్ష్యంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. బీహార్ లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ .. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్య

Read More

సోనియా గాంధీకి మాతృవియోగం

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తల్లి పౌలా మైనో తుదిశ్వాస విడిచారు. ఈ నెల 27న ఇటలీలోని తన ఇంట్లో కన్నుమూసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ట్విట్

Read More

ఖైరతాబాద్ గణేష్.. భారీగా తరలివచ్చిన భక్తులు

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గల్లీ గల్లీలో వినాయక మంటపాలను ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో వ

Read More

కలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం

Read More

మోడీ భోజనానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయట్లె

తన ఆహార ఖర్చులను ప్రధాని మోడీ స్వయంగా భరిస్తున్నాడని పీఎం ఆఫీస్ ప్రకటించింది. ప్రభుత్వ బడ్జెట్ నుంచి మోడీ భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తె

Read More

వినాయక చవితి...వెల్లివిరిసిన మతసామరస్యం

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ముంబయిలోని లాల్ బాగ్చా రాజా పండాల్ కు భార

Read More

జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కు మరో షాక్

జమ్మూకశ్మీర్ లో కాంగ్రెస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పార్టీలో ఫిరాయింపుల పరంపరం కొనసాగుతోంది. గులాం నబీ ఆజాద్  బాటలో మరికొంత మంది హస్తం

Read More

హైదరాబాద్ ఐఐటీలో విషాదం

హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బ్లాక్ లోని 107 గదిలో ఉరివేసుకుని ఆత్మ

Read More

 ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి

హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమ

Read More

చెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పుడప్పుడు మంచి మనస్సు చాటుకుంటారు. సమస్యలతో బాధ పడుతున్న వారిని ఆదుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయప

Read More