లేటెస్ట్
అబద్ధాలు ప్రచారం చేయడంలో బండి సంజయ్ ఆరితేరిండు
తెలంగాణలోని బీజేపీ నేతలు డీఎన్ఏ టెస్టు చేసుకోవాలని కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. వరంగల్ లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో
Read Moreకాళేశ్వరం సందర్శిస్తాం.. సీఎస్కు బండి సంజయ్ లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తమ పార్టీ బృందానికి అనుమతివ్వాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,
Read Moreఅనుచిత వ్యాఖ్యలు చేస్తే బడిత పూజ చేస్తాం
దళారులను నమ్మి మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హామీనిచ
Read Moreటాప్ బౌలర్లకు గాయాలు.. ఈ జట్టుకే గెలిచే అవకాశం
ఆసియా కప్ గ్రాండ్ గా ప్రారంభమైనప్పటికీ అందరి ఫోకస్ ఇండియా , పాక్ పైనే. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్కు మరికొద్దిగంటల్లో తెరలేవనుంది. ఆదివారం రాత్రి
Read Moreకేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు మోడీ ఎందుకు పెట్టడం లేదు?
కరీంనగర్: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ జెండా మోసినోళ్లకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తాం తప్పా..వేరే వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తేలేదని ఆ పార్టీ ఎమ్మె
Read Moreసీతా రామం టీంకు చిరంజీవి అభినందనలు
ఇటీవలే విడుదలై ప్రేక్షకుల మన్ననలు పొందిన ‘సీతా రామం’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి చూశారు. ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. చిత్ర బృంద
Read Moreగొడుగులు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్
మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే అక్కడ సీఎం కేసీఆర్ అధ్యక్షతన భా
Read Moreదుబాయ్ కు చేరుకున్న ద్రవిడ్
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలే వైరస్ సోకడంతో ఆసియా కప్ కు దూరమవుతారని అనుకున్నారు. ఈ నెల 23న కరోనా బారిన పడిన ద్ర
Read Moreమరికొన్ని గంటల్లో కూలనున్న ట్విన్ టవర్స్
ఉత్తర ప్రదేశ్ నోయిడాలోని ట్విన్ టవర్స్ కూల్చివేతకు అంతా రెడీ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ట్విన్ టవర్స్ నేలమట్టం కానున్నాయి. 100 మీటర్ల ఎత్
Read Moreఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట
యాదాద్రి భువనగిరి జిల్లా :- పంచనారసింహ క్షేత్రంగా విలసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
‘కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నరు’ కుల,మతాలను రెచ్చగొట్టి బీజేపీ లబ్ధిపొందుతోంది: మంత్రి ఎర్రబెల్లి వరంగల్, వెలుగు: బీ
Read Moreఓరుగల్లు కాషాయమయం
హనుమకొండ, వరంగల్, వెలుగు: బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఓరుగల్లు నగరం జనసంద్రమైంది. శనివారం బండి సంజయ్ పాదయాత్ర హనుమకొండలో ముగియగా.. ఆది
Read More15, 644 పోస్టులు.. 9 లక్షల 54 వేల మంది అభ్యర్థులు
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎగ్జామ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 16వందల సెంటర్లలో ఎగ్జ
Read More












