
లేటెస్ట్
2019లో ఎయిడ్స్ వ్యాధితో మరణించిన పిల్లలు లక్షకు పైనే..
2019 లో ప్రతీ నిమిషానికి 20 ఏళ్లలోపు యువకుల నుంచి పిల్లల వరకు హెచ్ఐవి బారిన పడ్డారని యూఎన్ చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) తెలిపింది. దీనికి తోడు హెచ్
Read Moreడొంక తిరుగుడు సమాధానం.. కరీంనగర్ జిల్లా కోర్టు ఆగ్రహం
కరీంనగర్: సమచార హక్కు చట్టం కింద పౌరులు అడిగే ప్రశ్నలకు స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అధికారులు.. ఆ సమాచారం మా దగ్గర లేదు.. అందుకే ఇవ్వలేకపోతున్నామంటూ
Read Moreఆస్పత్రిలో రోగి బంధువుల సెల్ ఫోన్లు చోరీ
వరంగల్ అర్బన్: పేద రోగులకు వైద్యం చేసి స్వస్థత చేకూర్చే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొన్ని రోజులుగా చిల్లర దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అదమరచి ఉ
Read Moreజనాన్ని భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ ప్లాన్ : కిషన్ రెడ్డి
మతకల్లోలాలు, ఉగ్రవాద దాడులు జరిగితే కేంద్రం చూస్తూ ఊరుకోదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓట్ల కోసం బురుద రాజకీయాలు చేస్తూ, ప్రజల మధ్య ఒకరంటే ఒక
Read Moreకరోనాపై నిర్లక్ష్యం: హెల్త్ డైరెక్టర్ కు కోర్టు ధిక్కరణ నోటీసు
కరోనా జాగ్రత్తలకు సంబంధించిన జీవో 64 అమలు బాధ్యతలు జీహెచ్ఎంసీకి అప్పగించడంపై హైకోర్టు ఆశ్చర్యం కరోనా పై ఏం చేస్తున్నారు..? రాష్ట్ర ప్రభుత్వం తీరుపై
Read Moreఉద్యమం చేశా.. చౌరస్తా నుంచి ఎత్తుకొచ్చి మండలి ఛైర్మన్ పదవి ఇవ్వలే
బీజేపీలోకి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు శాసన మండలి మాజీ ఛైర్మన్, బీజేపీ నేత స్వామిగౌడ్. టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట
Read Moreమళ్లీ గెలిపిస్తే మొన్నటి లాగా వరదలు రాకుండా నాలాల పునరుద్ధరణ చేస్తాం
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభివృద్ధి చూపించి ఓట్లు అడుగుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. జలవిహార్ లో జరిగిన గౌడ సంఘం… ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో
Read Moreగ్రేటర్లో బీజేపీ గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ హామీ హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని బీజేపీ నేత.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత
Read Moreషరతులు వర్తిస్తాయి : విదేశీ విమాన స్వరీసులు రద్దు
ప్రపంచ దేశాల్లో కరోనా ఉధృతి రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికలు జారీచేస్తోంది. ఈ నేపథ్యం
Read Moreమత విద్వేషాలు, ఘర్షణలు సృష్టిస్తే చర్యలు తప్పవు
హైదరాబాద్: రాష్ట్రంలో, హైదరాబాద్ లో చిన్న సంఘటన కూడా జరగకుండా..ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకుందన్నారు డీజీపీ మహేందర్ ర
Read More