లేటెస్ట్
వేములాడ రాజన్న హుండీకి రికార్డు బ్రేక్ ఆదాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడ రాజన్నకు హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. గత 13 రోజుల హుండీ ఆదాయాన్ని ఇవాళ లెక్కించగా ఒక కోటి, 49 లక్షల రూపాయ
Read Moreబీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలె
మెదక్: దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు సవాలు విసిరారు. కులం, మతం అనే తేడా
Read Moreసరికొత్త లుక్లో హీరో.. ఆ నటితో పోలుస్తున్న నెటిజన్స్
నవాజుద్దీన్ సిద్ధిఖీ.. బాలీవుడ్లో ఆయన పోషించిన విభిన్న పాత్రలు ఎన్నో. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో ఆయన స
Read Moreఅభివృద్ధి అంటే ఏంటో మునుగోడు నుంచే చూపిస్తా
నల్గొండ: అభివృద్ధి అంటే ఏంటో మునుగోడు నుంచే చూపిస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. అభివృద్ధి జరగాలంటే ప్రజాశాంతి పార్టీని గ
Read Moreచీకటి ఒప్పందంతోనే దాడులు చేయట్లే..
హైదరాబాదాద్: విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపైన బీజేపీ ఎందుకు వి
Read Moreహైదరాబాద్ ఓల్డ్సిటీలో ఆంక్షలు
పాతబస్తీ మొత్తం రాపిడ్ యాక్షన్ ఫోర్స్తో నిఘా పాత బస్తీ వైపు వచ్చే వాహనాల దారి మళ్లింపు హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు కఠిన ఆంక్షలు వ
Read Moreకంపెనీ నిర్లక్షం అని తేలితే చర్యలు తప్పవు
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద గల హిండిస్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ రమారాజేశ్వరి సందర్శ
Read Moreకేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత మోహన్ కు సీఎం శుభాకాంక్షలు
హైదరాబాద: కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర సాహిత్య అకాడమీ ‘బాలసాహిత్య పురస్కారా(2022)
Read Moreఈటల రాజేందర్కు కేటీఆర్ పరామర్శ
హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మరణించారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య సి
Read Moreవిభేదాలు వద్దు.. అందరూ కలిసి పనిచేయండి
ప్రియాంక గాంధీతో అర్థవంతమైన మీటింగ్ జరిగిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రం, దేశ రాజకీయాలు, ర
Read Moreవిద్యార్థుల ఆందోళనలు శాశ్వతంగా నిరోధించే దిశలో..
ఐపీసీ సెక్షన్లు 341, 353, 332, 427, 34 ద కేసులు నమోదు నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్జీస
Read Moreమేయర్ గద్వాల్ విజయ లక్ష్మికి కోవిడ్ పాజిటివ్
మాయదారి మహమ్మారి కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్
Read Moreసీఎం ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు
సీఎం కేసీఆర్ శాంతిభద్రతల సమస్యపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు. వచ్చే శుక్రవారం నాడు హైదరాబాద్లో ఘర్షణలు సృష్టిం
Read More













