V6 News

లేటెస్ట్

తొలిసారి రాష్ట్రానికి వస్తున్న సునీల్ బన్సల్

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇంఛార్జ్ సునీల్ బన్సల్ తొలిసారి తెలంగాణకు రానున్నారు. రాత్రి 7 గంటలకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్క

Read More

ప్రశ్నించే వారిపై ఈడీ కేసులు పెడుతున్నరు

తెలంగాణ ప్రజల కోసం కేంద్రాన్ని సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని.. కేసీఆర్ కు ప్రజలు దైర్యం ఇవ్వాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించార

Read More

హనుమకొండలో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

వరంగల్ బీజేపీ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని, సభలో ఎలాంటి ఘటనలు జరిగినా పిటిషనర

Read More

రాష్ట్రానికి భారీ వర్ష సూచన

రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో 27, 28, 29 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు న

Read More

అక్టోబర్ 7 నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ – 9

ముంబయి: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ – 9 ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి ఆరంభం కానుంది. డిసెంబర్ లో ముగియనున్న ఈ లీగ్ కు... బెంగళూరు, హైదరాబాద్, పూణెలు

Read More

డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్కు సీవీ ఆనంద్ వార్నింగ్

హైదరాబాద్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. శుక్రవారం అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని అందరూ భావించినా అలాంటివేం జరగకుండా

Read More

వ్యవసాయ, సాగునీటి అభివృద్ధి పనులపై అధ్యయనం

రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయ, సాగునీటి రంగాల అభివృద్ధి పనులను  పరిశీలించేందుకు 25 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు హైదరాబాద్ కు చేరుకున్నారు. వారు క

Read More

దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం 

రంగారెడ్డి జిల్లా : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను

Read More

గంగా, యమునా నదుల ఉగ్రరూపం

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ దగ్గర గంగా, యమునా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో సంగం వద్ద ఉన్న పురాతన హనుమాన్ ఆలయం నీట మునిగింది. రెండు నదుల

Read More

కశ్మీర్పై ఫోకస్తో ఆజాద్ సొంత పార్టీ ?

సీనియర్ నాయకుడు, అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆయన రాజీనామాతో హస్తం పార్టీకి పెద్ద షా

Read More

రాజీనామా చేస్తామంటున్న సర్పంచ్.. వార్డు సభ్యులు

అభివృద్ధి చేయలేకపోతున్నందున్న తమ పదవులకు రాజీనామా చేస్తామని మునుగోడు మేజర్ మ పంచాయతీ వార్డు సభ్యులు అంటున్నారు. పంచాయతీలో 14 వార్డు సభ్యులున్నారు. సర్

Read More

గవర్నర్ తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫెసర్ ను నియమించుకున్నారు. గవర్నర్ తమిళిసైకి ప్రొ

Read More

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఆంక్షలు 

వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 &nda

Read More