లేటెస్ట్

దమ్ముంటే మౌలాలికి రా.. కేటీఆర్ కు రఘునందన్ సవాల్

భాగ్యనగర అభివృద్దికి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ నాయకులు అవినీతికి కేరాఫ్ గా మారారని విమర్శించారు.

Read More

టీఆర్ఎస్‌‌తో మాకు ఎలాంటి పొత్తూ లేదు

హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీతో తమకు ఎలాంటి పొత్తూ లేదని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్‌‌లో ఎంఐఎం పార్టీ తరఫున ఓవైసీ

Read More

సిటీలో గుంతల్లేని రోడ్డు చూపిస్తే లక్ష రూపాయలు

హైదరాబాద్ ను డల్లాస్ చేస్తానన్న సీఎం కేసీఆర్.. కనీసం నాళాల్లో పూడిక కూడా తీయించలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ మీట్ లో

Read More

జీహెచ్ఎంసీ ఎన్నికలు: చిన్న వయసులోనే నామినేషన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గ్రేటర్‌లో 150 కార్పొరేటర్ స్థానాలకు డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఆ పోలింగ్‌కు సంబంధించి అ

Read More

టీఆర్ఎస్ కార్పొరేటర్ మా ప్లాట్‌‌ను కబ్జా చేశాడు

హైదరాబాద్: హయత్‌‌నగర్‌‌ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ నేత సామ తిరుమల్ రెడ్డి తమ భూమిని కబ్జా చేశాడని ఓ కుటుంబీకులు ఆరోపించారు. తిరుమల్ రెడ్డి తన తమ్ముడ

Read More

ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం..తల్లీ కూతుళ్లు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కోహెడ ఔటర్ రింగ్ రోడ్ సమీంపలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని కారు ఢీకొట్ట

Read More

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ కేటీఆర్‌ని కలిసిన యాంకర్ సుమ

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ తెలియని వారుండరు. ఆమె గత కొన్నేండ్ల నుంచి తెలుగు టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ కోట్లాది మంది ప్రజల మనసులో తనకంట

Read More

దారుణం.. షెడ్డులో 80 ఆవులు మృతి

రాజస్థాన్ లోని చురు జిల్లాలో దారుణం జరిగింది. బిల్యోబస్ గ్రామంలోని గోశాలలో దాదాపు 80 ఆవులు చనిపోయాయి. విష ఆహారం ఇవ్వడం తోనే ఆవులు చనిపోయాయని స్థానికుల

Read More

లిస్టులో తల్లి పేరు.. బీ ఫారంలో భార్య పేరు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ పార్టీ తమ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ తల్లి పేరును లిస్టులో ప్రకటించింది. అయితే బీ ఫారం ఇ

Read More

ఇంట్లో నాన్ వెజ్ వండారని సూసైడ్ చేసుకున్నయువకుడు

సుల్తానాబాద్, వెలుగు: ఇంట్లో నాన్ వెజ్ వండారని ఓ యువకుడు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలో జరిగిన ఈ

Read More

24 గంటల్లో 45,209 కేసులు..501 మరణాలు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.  కొత్తగా 45 వేల 209 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 90 లక్షల 95 వేల 807

Read More

చేతిలో రూపాయి లేకుండా కార్పొరేటర్ బరిలోకి

జీహెచ్ఎంసీలో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. టికెట్లు తెచ్చుకున్న వారు తమతమ డివిజన్‌లలో ప్రచారంతో ముందుకెళ్తున్నారు. టికెట్లు దక్కనివారికి పార్టీ పెద్ద

Read More

చనిపోతూ 8 మందికి ప్రాణం పోసిన కానిస్టేబుల్

తాను మరణిస్తూ మరో 8 మందికి ప్రాణదానం చేశారు కానిస్టేబుల్ ఆంజనేయులు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్టీలో ఏఆర్ పోలీ

Read More