
లేటెస్ట్
ఈ బ్లడ్ గ్రూప్ వారికి కరోనా సోకే చాన్స్ తక్కువట
న్యూఢిల్లీ: నెలలు గడుస్తున్నా కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువవుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. దీంతో ఎంత తొందరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ
Read Moreమెరిసిన స్మిత్.. బెంగళూరు టార్గెట్-178
దుబాయ్: ఐపీలో-13లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి
Read Moreన్యూజిలాండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ జోరు.. మళ్లీ జెసిండానే ప్రధాని
ఆక్లాండ్: న్యూజిలాండ్ సాధారణ ఎన్నికల్లో ఆ దేశ ప్రస్తుత ప్రధాన మంత్రి జెసిండా ఆర్డర్న్ నేతృత్వంలోని లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. కరోనా మహమ్మారిని
Read Moreధరణిలో అవకతవకలు ఉంటే తొలగిస్తాం
హైదరాబాద్ : ధరణి పోర్టల్ను అక్టోబర్- 25న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్. శనివారం ఆయన.. రాష్ట్రంలోని
Read Moreరైతులకు 17 కొత్త విత్తనాలు అంకితం
పోషకాహార భద్రతా పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అందుకోసం వివిధ రకాల పంటల కొత్త విత్తనాలను రైతులకు అంకితం చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమి
Read Moreనడవడం చేతకాకపోతే హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చెయ్
జగిత్యాల: భారీ వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పంట నష్టాలపై రైతువారి సర్వే నిర్వహించాలన్నా
Read Moreనీటిగుంతలొ పడి బాలుడు మృతి
మియపూర్ : నీటిగుంతలొ పడి బాలుడు మృతి చెందిన సంఘటన శనివారం మియాపూర్ పరిధిలో జరిగింది. మియపూర్ న్యుకాలనికి చేందిన తరుణ్(13) నరేన్ గార్డెన్ సమీపంలో ఈత కో
Read Moreకల్వకుర్తి వద్ద బీజేపీ నేత డీకే అరుణ అరెస్ట్
వనపర్తి జిల్లా కల్వకుర్తి వద్ద బీజేపీ నేత డీకే అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను
Read More15ఏళ్లుగా అత్యాచారం : నిందితుణ్ని 25సార్లు కత్తితో పొడిచి చంపిన బాధితురాలు
మధ్యప్రదేశ్ లో కీచకుడిపై ఓ మహిళ అపరకాళి అవతారం ఎత్తింది. వీడియోలు చూపించి తనని గత 15ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న నిందితుణ్ని కత్తితో 25సార్లు పొడిచి చం
Read More