లేటెస్ట్

నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాలను కూల్చివేస్తున్నGHMC

హైదరాబాద్‌లో చెరువులు, నాలాల భూములను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. GHMC సిబ్బంది మల్కాజ్‌గిరితో పాటు పటేల్‌నగర్‌లో నాలాలపై అక్ర

Read More

కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కామెంట్స్‌‌ను బీజేపీ ఖండించింది.

Read More

వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రైతుకు నష్టమే

న్యూఢీల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులపై దాడి చేసిందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశంలోని ప్రతీ రై

Read More

రైతులను ఆగం చేసిన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ : హరీష్ రావు

రైతులకు నాణ్యమైన కరెంట్‌ ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బంది పెడితే, ఇప్పుడు బావుల దగ్గర వెూటార్లకు మీటర్లు పెట్టి బీజేపీ ఇబ్బంది పెడుతోందన్నారు మంత్ర

Read More

శబరిమలపై కరోనా తీవ్ర ప్రభావం

శబరిమల: మహమ్మారి కరోనా కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆలయం తెరిచిన ప్రతీసారి వేలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకునే

Read More

కంగనా‌‌పై కేసు నమోదుకు బాంద్రా కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌పై ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. తమ ట్వీట్లు, ఇంటర

Read More

మద్యపానం నిషేధించాలని మహిళల ధర్నా

మెదక్ జిల్లా:  మద్యపానం నిషేధించాలని ధర్నా చేశారు మహిళలు.  తూప్రాన్ మండలం, ఇమాంపూర్ లో మద్యపానం నిషేధించాలని గ్రామ పంచాయితీ దగ్గర మహిళలు నిరసన తెలిపార

Read More

ఎయిరిండియా విమానాలపై హాంకాంగ్‌ నిషేధం

హాంకాంగ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది. దీంతో భారత్ నుంచి వచ్చే ఎయిరిండియా, విస్తారా విమానాలపై నిషేధం

Read More

డబుల్ ఇళ్లలో నాణ్యత లేదు

యాదాద్రి భువనగిరి జిల్లా : ప్రభుత్వం ఆరేళ్లలో ఒక్కరికి కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జి బీర్ల ఐలయ్య. యాదాద్రి జిల్లా

Read More

బాలీవుడ్ న‌టుడి కొడుకుపై రేప్ కేసు న‌మోదు

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మిథున్ చక్రవర్తి కొడుకు మహాక్షయ చక్రవర్తి పై లైంగికదాడి కేసు నమోదైంది. మహాక్షయ చక్రవర్తి త‌న‌ను మోసం చేశాడంటూ ఓ మోడల్ ముంబైలో

Read More

మంచుకొండ‌ల్లో చిక్కుకుని తెలంగాణ‌ జవాను వీర‌మ‌ర‌ణం

కుమురం భీం జిల్లా : లడఖ్‌లో తెలంగాణ‌ జవాను వీర‌మ‌ర‌ణం పొందాడు. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన మహమ్మద్ షాకీర్ హుస్సేన్ (35) ఆర్మీలో పనిచేస్తున్

Read More