లేటెస్ట్
"మార్క్ ఆంటోని" చిత్ర షూటింగ్లో గాయపడ్డ విశాల్
హీరో విశాల్ మరోసారి గాయపడ్డాడు. మార్క్ ఆంటోనీ సినిమాలో నటిస్తున్న విశాల్..మూవీ షూటింగ్లో యాక్షన్ సీన్ చేస్తూ గాయాలపాలయ్యాడు. గురువారం తెల్లవారు జామున
Read Moreజెండా విక్రయిస్తేనే రేషన్ సరుకులు...
దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కానీ కొందరు అధికారులు మాత్రం ఈ ఉద్యమాన్ని తప్పుపట్టిస్తున్నారు. హరియాణాలోని ఓ రేషన్ డ
Read Moreరాఖీ పండగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ కట్టించుకోవటమే కాదు. రక్షగా నిలుస్తామని ఈ రోజు అన్నదమ్ములు, అక్క చెల్లెళ
Read Moreటీఆర్ఎస్, బీజేపీ.. ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకుంటున్నరు
టిఆర్ఎస్, బీజేపీ రెండు ఓక్కటేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒప్పందం లేకుండానే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను 5 నిమిషాల్లోనే ఎలా ఆమోదించారని&nbs
Read Moreఢిల్లీలో మళ్లీ మాస్క్ తప్పనిసరి
దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీస
Read Moreకూలీలతో కలిసి పాటపాడుతూ షర్మిల వరి నాట్లు
వికారాబాద్ కొడంగల్ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. హకీంపేట, పోలేపల్లి, సర్జకాన్ పేట కోస్గీ టౌన్, ముశ్రిఫా గ్రామాల మీదుగా పాదయాత
Read Moreమహిళలకు సామాజిక భద్రతతో పాటు గౌరవం తెచ్చినం
మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన..ప్రత్యేకంగ
Read Moreఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు
మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల వి
Read Moreసినిమా షూటింగులో కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి
నటీనటులు సినిమా షూటింగుల్లో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కాల
Read Moreసింగపూర్ నుంచి థాయ్లాండ్కు గొటబయ రాజపక్స
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్ లాండ్ లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్ ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక
Read Moreచెరుకు సుధాకర్ తో మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక భేటీ
మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. గాంధీభవన్ లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గం
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బార
Read Moreకామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భవానీ దేవికి స్వర్ణం
కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ 42వ ర్యాంక్లో ఉన్న భారత ఫెన
Read More












