ఏటా 15 శాతం మరణాలు క్యాన్సర్ తోనే

ఏటా 15 శాతం మరణాలు క్యాన్సర్ తోనే

ఆధునిక జీవనశైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు మంత్రి ఈటల రాజేందర్. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఈటల ప్రారంభించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్ ను మంత్రి ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందన్న ఈటల..ఏటా 15 శాతం మరణాలు క్యాన్సర్ కారణంగానే సంభవిస్తున్నాయని చెప్పారు. క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను ఆరోగ్య శ్రీలో చేర్చామన్నారు ఈటల.

మాకు న్యాయం జరిగేదాకా అంత్యక్రియలు చేయం

బార్డర్‌‌లో 60 వేల చైనా సైనికులు