లేటెస్ట్

నదుల పునర్జీవం ఉద్యమంలా సాగాలి: మంత్రి హరీష్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో 36

Read More

దేశంలోనే మొదటి సారి: ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరాభివృద్ధిపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో

Read More

మహిళ అని కూడా చూడలేదు : టీమిండియా క్రికెటర్ భార్యపై కానిస్టేబుల్ దాడి

ఎవరైతే ఏంటీ.. తప్పుచేస్తే అందరికీ ఒకే శిక్ష.. ఇందులో అనుమానం లేదు. చిన్న తప్పులోని పశ్చాత్తాపం ఉందా లేదా అనేది కూడా ముఖ్యం. ఇలాంటి విచక్షణ లేకుండా ఓ క

Read More

ఆ వర్శిటీలో మినీస్కర్ట్‌లు వేసుకోవచ్చు

కొన్ని వర్శిటీలు డ్రస్ కోడ్ పై నిబంధనలు విధించాయి. అమ్మాయిలు మిడ్డీలు, స్కర్టులు వేసుకోకుండా నిషేధం పెట్టాయి. దీంతో స్టూడెంట్ల నుంచి తీవ్రంగా నిరసనలు

Read More

విత్తనాలు, ఎరువులకు డిమాండ్ : రైతుల చేతుల్లో రూ.5వేల కోట్లు

వెయ్యి కాదు.. లక్షలు కాదు.. అక్షరాల రూ.5వేల 100కోట్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని రైతుల చేతుల్లో ఉన్న డబ్బు ఇది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఇచ్చి

Read More

YSR బ‌యోపిక్‌లో భూమిక‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి …ఆ తర్వాత సినిమాలకు దూరమైన… భూమిక మళ్లీ నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో వ‌దిన పాత్ర‌లో న‌టించింది. ప్ర

Read More

ప్యాకెట్లు వచ్చేశాయ్ : పాలు తోడుకి పెరుగు అవసరం లేదు

పిన్నిగారు కొంచెం పెరుగు ఉంటే ఇస్తారా.. అక్కా పిల్లోడుని పంపిస్తా తోడుకి పెరుగు ఇవ్వు పాలు తోడేసేందుకు అవసరం కొద్దీ చుట్టుపక్కల వారినీ ఇలాగే అడుగుతారు

Read More

గోదాంలో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలోని గగన్ పహాడ్ దగ్గర ఓ గోదాంలో అర్ధరాత్రి జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో భారీగా మంటలు

Read More

రంజాన్ కానుక: నిరుపేద ముస్లింలకు కొత్త బట్టలు

రంజాన్ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల కోసం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు కొత్త బట్టలన ఇచ్చేం

Read More

జూలైలోనే పంచాయతీ ఎన్నికలు

పంచాయతీ ఎన్నికల నిర్వహణ కు ముమ్మర ప్రయత్నాలు చేపట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం(NEC). వీలైనంత తక్కువ సమయంలో… జూలై నెలాఖరులోగా నిర్వహించాల్సిందేనని  ఆదేశి

Read More

లూకేఫ్: విలాస వంతమైన టాయిలెట్

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభత్వం. ఇందులో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీ బస్ షెల్టర్లను

Read More

అప్మెల్ సింగరేణిదే…ఏపీకి వాటా లేదు

ఆప్మెల్ స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రానికి లేఖ ర

Read More

ఇవాళ ఉమెన్స్ IPL మ్యాచ్

  క్రికెట్ చరిత్రలోనే మొదటి సారిగా ఉమెన్స్ IPL మ్యాచ్ ఇవాళ ( మంగళవారం,మే-22) జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. హైదరాబాద్‌

Read More