లేటెస్ట్

దేశంలో శాశ్వత రాజకీయ నాయకులెవరూ లేరు : కేటీఆర్

ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో బ్యూరోక్రసీలదే కీలక పాత్ర అన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్. అధికార వ్యవస్థ ఉన్నపుడు ప్రజా ద

Read More

టూర్ సక్సెస్ : ప్రపంచాన్ని చుట్టేసిన నేవీ మహిళా ఆఫీసర్లు

ఇండియన్ నేవీ మహిళా కమాండర్ల ప్రపంచ యాత్ర పూర్తైంది. గతేడాది సెప్టెంబర్ 10న పనాజీ నుంచి యాత్ర ప్రారంభించిన నేవీ విమెన్ క్రూ తిరిగి సోమవారం (మే-21) గోవా

Read More

HCA టీమ్ ని ఫైనల్స్ కి తీసుకెళ్లడమే లక్ష్యం : వివేక్ వెంకటస్వామి.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీమ్ ని రంజీ ఫైనల్స్ కి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు HCA ప్రెసిడెంట్ వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ లోని జింఖానా గ్రౌండ్

Read More

కూల్ గా కొట్టేశాడు : ధోనీ మరో రికార్డ్

మిస్టర్ కూల్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. IPL సీజన్-11లో తనదైన స్టైల్లో ఆకట్టుకుంటున్న ధోనికి మరో రికార్డు వరించింది. ఆదివారం (మే-20) పంజాబ్ తో జ

Read More

ట్యాక్స్ తగ్గించేది లేదంటున్న కేంద్రం : పెట్రోల్ రేటు ఎంత పెరిగినా భరించాల్సిందే

పెట్రోల్, డీజిల్ రేట్లు ఆల్ టైం హైకి చేరుకున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధరలు మండిపోతున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.81.11, లీటర్ డీజిల్ ర

Read More

ఎప్పటికైనా నెంబర్ వన్ : బ్రహ్మోస్ జీవితకాలం పెంపు

టెక్నాలజీతో మిస్సైళ్ల ఖర్చు చాలా వరకు తగ్గుతుందన్నారు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. సోమవారం (మే-21) ఆర్మీ అభివృద్ధి కోసం మొదటిసారిగా ఇండియన్ డిఫె

Read More

వాహనదారులకు షాకింగ్ న్యూస్ : జరిమానాలు లేవు.. జైలుకి వెళ్లటమే

ఫ్రెండ్ పార్టీకి పిలిచాడు.. వెళ్లండి బండి లేకుండా. ఫ్రెండ్ బండి అడిగాడా.. ఇవ్వండి.. కానీ మీరు జైలుకి వెళ్లొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీశార

Read More

ఘోర రోడ్డు ప్రమాదం : ఆటోను ఢీకొన్న యాంకర్ లోబో కారు

ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ లో యాంకర్, టాటూ ఆర్టిస్ట్, సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన లోబో (మహమ్మద్ కయిమ్) కారు.. ఆటోను ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగు

Read More

ఏపీ ఎక్స్ ప్రెస్ లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం

సోమవారం(మే-21) ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ వస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్యూట్ కారణంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ దగ్గర

Read More

పాక్ లో హిందూ ఆలయం: అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయింపు

ముస్లిం దేశంలో హిందూ దేవాలయం..దానికి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది అక్కడి ప్రభుత్వం. ఇది ఎక్కడో తెలుసా పాకిస్తాన్ లో… వినడానికే ఆశ్చర్యంగా ఉం

Read More

రాజీవ్ వర్ధంతి సందర్భంగా వీర్ భూమిలో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని వీర్ భూమి దగ్గర నివాళులర్పించారు కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్ గాంధీ. రాహుల్ తల్లి సోనిమా

Read More

బస్సు…ట్రక్కు ఢీ : 9మంది మృతి, 20 మందికి గాయాలు

మధ్యప్రదేశ్ లోని గుణా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. బండా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న బస్సు గుణా పట్టణ

Read More

సోషల్ రూమర్ల భూతం : కొత్తోళ్లు కనిపిస్తే చావకొడుతున్నారు

కొత్త వ్యక్తి కనిపించాడు.. మన భాష రాలేదు.. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేడు.. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అందరూ కలిసి కొట్టేయటం.. చచ్చేలా చావకొట్టట

Read More