
లేటెస్ట్
భయంకరమైన వ్యాధి ఇది : మందులేని నిఫా వైరస్ లక్షణాలు ఇలా
కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. కోజికోడ్ జిల్లాలో ఈ వ్యాధి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి తొమ్మిది మంది చనిపోయారు. మరిక
Read Moreడబ్బు యంత్రాలం : సంపద సృష్టిలో ఆరో స్థానం
ధనిక దేశాల లిస్టులో భారత్కు ఆరో స్థానం దక్కింది. 8,230 బిలియన్ డాలర్ల సంపదతో భారత్ ఈ కీర్తి గడించింది. మారిషస్లోని AFR ఆసియా బ్యాంకు నివేదిక ఈ విష
Read Moreస్వామివారికి అపచారం జరుగుతోంది: రమణ దీక్షితులు
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల విమర్శలు.. ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరుమలలో శ్రీవారికి అపచారం చేస్తున్నారంటూ.. తన ఆరో
Read Moreనవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి కన్నుమూత
ప్రముఖ తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి చనిపోయారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఆమె గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు సాహిత్యంలో ఆమె రచనలు ఎంతో ప్రామ
Read Moreరష్యా-భారత్ సదస్సు: పుతిన్ తో మోడీ భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో తను జరిపే చర్చలు భారత్-రష్యా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం పెంచుతాయన్నారు ప్రధానమం
Read Moreఅందులో నిజం లేదు: సీఎం సీటు పంపకంపై ఒప్పందం జరగలేదు
ముఖ్యమంత్రి సీటు పై స్పందించారు JDS నేత HD కుమార స్వామి. సీఎం సీటు పంపకంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని… దీనిపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కర్ణాటక సీ
Read Moreదంచికొడుతున్న ఎండలు: మరోమూడు రోజులు వడగాడ్పులు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. టెంపరేచర్స్ రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే రాష్ట్రంల
Read MoreIPL మ్యాచ్: పంజాబ్ పై చెన్నై విక్టరీ
IPL లెవెన్త్ సీజన్ కూడా పంజాబ్ కు కలిసిరాలేదు. ఫస్ట్ హాఫ్ లో వరుస విజయాలతో ప్లే ఆఫ్ రేసును మొదలుపెట్టిన పంజాబ్… నాకౌట్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ల
Read Moreకేరళ సీఎంతో భేటీ అయిన కమల్ హాసన్
పాలిటిక్స్ లో బిజీ అవుతున్నారు తమిళ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్.కర్ణాటక పాలిటిక్స్ పైనా స్పందించారు ఇద్దరు నేతలు. ప్రజస్వామ్యమే గెలిచిందని చెప్పారు
Read Moreముంబై ప్లేఆఫ్ ఆశలు ఆవిరి : 11 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం
IPLలో భాగంగా ఆదివారం(మే-20) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ముంబై ఇండియన్స్-ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్
Read Moreనిరుద్యోగులకు శుభవార్త : 9వేల 739 పోస్టులకు రైల్వేశాఖ నోటిఫికేషన్
నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్(RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్ ఫోర్స్(RPSF) విభాగాల్లోని ఎస్సై, కానిస్టేబుల్ ల భర్తీకి రైల్వే శాఖ నో
Read Moreదేశం మెత్తం రైతుబంధు పధకాన్ని ప్రశంసిస్తుంది : కడియం
దేశం మొత్తం రైతుబంధు పథకాన్ని ప్రశంసిస్తోందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. జూన్ 2 నుంచి అన్నదాతలకు బీమా సౌకర్యం క
Read Moreప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చా : పవన్ కళ్యాణ్
ప్రజలను వంచించటంలో బాబుది అపారమైన అనుభవమన్నారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్పెషల్ ప్యాకేజీకి సపోర్ట్ చేసింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. జనం అండగా
Read More