లేటెస్ట్

కొమరంభీం జిల్లాలో తాగునీటి కష్టాలు

కొమురంభీం జిల్లాలో తాగునీటి కోసం రోడ్డెక్కారు జనం. కౌటాల మండలం ముత్తంపేటలో ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. గ్రామంలో మంచినీరు లేక అల్లాడిపోతున్నామని…పది

Read More

చిన్నారికి జనసేనాని భరోసా

విశాఖలో పర్యటిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను ఓ నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం అందించారు. రేవతి అనే చిన్నారి కండరాల సంబంధిత వ్యాధితో బాధప

Read More

సోమవారం సీఎంగా ప్రమాణం చేస్తా : కుమారస్వామి

కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలాని కలిశారు కుమారస్వామి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ ను కోరామన్నారు. సోమవారం(మే-21) ఉదయం  ప్రమాణస్వీకారం చేసే

Read More

IPL మ్యాచ్ : రాజస్ధాన్ రాయల్ విక్టరీ

ఏపీఎల్ లో భాగంగా జైపూర్ వేదికగా శనివారం(మే-19) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- రాజస్ధాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో 30 పరుగుల తేడాతో రాజస్ధాన్ రాయల్స్ వ

Read More

ఉస్మానియా లో కార్డన్ సెర్చ్: పోలీసుల అదుపులో ఇన్సురెన్స్ బ్రోకర్లు

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఫస్ట్ టైం ఈస్ట్ జోన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 100 మంది సిబ్బందితో కలిసి ఆస్పత్రి మొత్తాన్ని సెర్చ్ చేశారు.

Read More

కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచింది : సీఎం చంద్రబాబు

అసెంబ్లీలో బలపరీక్షకు ముందే కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప రాజీనాయ చేయడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యమే గెలిచిందన్న

Read More

ఎన్టీఆర్ అరవింద సమేత ఫస్ట్ లుక్

ఎన్టీఆర్‌ కొత్త సినిమా అరవింద సమేత.  వీర రాఘవ అనే క్యాప్షన్ గా  ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక

Read More

గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పించిన యడ్యూరప్ప

కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉత్కంఠభరిత పరిణామాల నడుమ విశ్వాసపరీక్షకు ముందే  సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేశారు. క

Read More

గవర్నర్ ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నాం : కుమారస్వామి

తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నించిందన్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. ఇది న్యాయవ్యవస్ధ విజయం అని కుమారస్వామి తెలిపారు. ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప

Read More

మరుగుదొడ్లు లేకుంటే రేషన్‌ కట్‌

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం స్వచ్ఛభారత్. దీనికి దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై

Read More

ప్రజల కంటే ప్రధాని గొప్పవాడు కాదు : రాహుల్ గాంధీ

కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు రాహుల్ గాంధీ. ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారన్నారు.

Read More

యడ్డీ రాజీనామా..ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ విజయం: మమత

కన్నడ రాజకీయాలపై స్పందించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కర్ణాటక సీఎం యడ్యురప్ప తన పదవికి రాజీనామా చేయడంతో…ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. అంతకు మ

Read More

మోడీ హిట్లర్, అమిత్ షా గోబెల్ : సిద్దరామయ్య

సీఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా తరువాత కాంగ్రెస్ నేతలు మీడియాతో మాట్లాడారు. రాజ్ భవన్ కేంద్రంగా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు కాంగ్రెస్ ఎమ

Read More