
లేటెస్ట్
హాకీ కొత్త అధ్యక్షుడిగా రాజిందర్ సింగ్
హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడిగా రాజిందర్ సింగ్ ఎంపికయ్యారు. మరియమ్మ కోషి అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఈ మార్పు తప్పనిసరైందని హాకీ ఇండియా తెలిపింది
Read Moreప్రజల వద్దకే: మెట్రోస్టేషన్లో కూరగాయలు
ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందుబాటులో తీసుకు రావడంతో పాటు…వారి నిత్యావసరాలను కూడా తీర్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా మెట్రో రైలు
Read Moreఇవాళ్టి నుంచే జనసేనాని బస్సు యాత్ర
జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (మే-20) నుంచి జన పోరాట యాత్ర నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి జన పోరా
Read Moreమరో అవకాశం: జులై 2 నుంచి కొత్త ఓటర్ల నమోదు
వచ్చే ఏడాది (2019) సాధారణ ఎన్నికలు జరగనుండటంతో యువకులతో పాటు ఇంకా ఓటర్లుగా నమోదు కానీ వ్యక్తులు..ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప
Read Moreఆదర్శ సేవలు: అధికారులకు టెక్స్ అవార్డ్స్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను సక్రమంగా చేయడంతో పాటు.. పరిపాలనలో ప్రతిభచాటిన అధికారులకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎక్స్లెన్స్(
Read Moreకత్తులతో దాడి: ఖైరతాబాద్ లో వ్యక్తి హత్య
హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం(మే-19) అర్ధరాత్రి స్థానిక బీజేఆర్ నగర్ బస్తీలో జరిగింది. రాత్రి 11.45గ
Read Moreఇవాళ JEE అడ్వాన్స్ డ్ పరీక్ష
దేశవ్యాప్తంగా IITల్లో ప్రవేశాల కోసం JEE-అడ్వాన్స్ డ్ ఎగ్జామ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి పేపర్… మధ్యాహ్నం 2 గంట
Read Moreతేదీ మారింది: మే 23న కుమారస్వామి ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో JDS – కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కూటమి CM గా JDS శాసనసభాపక్ష నేత HD కు
Read MoreIPL మ్యాచ్: 5వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై కోల్ కతా విక్టరీ
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో శనివారం(మే-19) జరిగిన IPL మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడ
Read Moreఇటాలియన్ ఓపెన్ లో జోరు కొనసాగిస్తున్న నాదల్
ఇటాలియన్ ఓపెన్ లో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ జోరు కొనసాగుతోంది. నిన్న జరిగిన పురుషుల క్వార్టర్స్ లో ఇటలీ ఆటగాడు ఫాబియో ఫోగనినిపై 4-6, 6-1,
Read Moreయాదాద్రి భువనగిరి జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు…మహిళ హత్య
యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. నందనం గ్రామంలోని ఓ ఇంట్లో దోపిడీ చేశారు. దొంగతనానికి అడ్డు వచ్చిన రావి ఉత్తరమ్మను .. ఆమె చీరతోనే ఉరివే
Read Moreయడ్డీ కథ ముగిసింది : మూడుసార్లు సీఎం అయినా కాలం కలిసిరాలేదు
బీజేపీ సీనియర్ నాయకుడు యడ్యూరప్ప కథ ముగిసింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటికీ యడ్డీకి.. అది ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. 2
Read Moreరాయల్ వెడ్డింగ్: ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ-మేఘన్
క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మెర్కెల్ల మ్యారేజ్ ఘనంగా జరిగింది. లండన్ విండ్సర్ క్యాసిల్లోని చర్చిలో వీరి పెళ్లి వందలాది
Read More