
లేటెస్ట్
వనపర్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో.. రెగ్యులర్ ఆఫీసర్ లేరు
వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయాన్ని అందించే వనపర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రెగ్యులర్ &
Read Moreఅది స్వాగతించదగిన చట్టం కాదు.. విజయ్ ఫస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్
కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన సీఏఏపై నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ చీఫ్ విజయ్ స్పందించారు. ఇది స్వాగతించదగిన చట్టం కాదని ఆయన స్పష్టం చేశారు.
Read Moreవనపర్తి జిల్లాలో ఆన్లైన్ మోసం .. రూ.కోట్లలో నష్టపోయిన బాధితులు
వనపర్తి, వెలుగు: వాట్సప్ ద్వారా వచ్చిన ఆన్లైన్ మనీ సర్క్యూలేషన్ యాప్లో డబ్బులు పెట్టిన వారికి కొన్ని రోజులు రెగ్యులర్గా డబ్బులు పంపిన నిర్వాహకుల
Read Moreఎన్నికల బాండ్లను బహిర్గతం చేయాలి : పర్వతాలు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఎలక్ట్రోరల్ బాండ్లను బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్,
Read Moreస్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన్రు : జూపల్లి కృష్ణారావు
పాలమూరు, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి అరాచక పాలన కొనసాగించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. మహబూబ్నగర్
Read Moreఢిల్లీలో ఎన్ కౌంటర్.. హషీమ్ బాబా గ్యాంగ్ అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీ గోకుల్ పురి మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన ఎన్ కౌంటర్ లో హషీమ్ బాబా గ్యాంగ్ కు చెందిన ముగ్గురు గాయపడ్డారు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
Read Moreప్రణీత్ రావు సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్లోనే ఉన్నాడు: కుటుంబ సభ్యులు
ప్రణీత్ రావు అరెస్ట్ ను ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. సిరిసిల్ల హెడ్ క్వార్టర్స్ లోనే ప్రణీత్ రావు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రణీత్ రావు ను ఇంకా అరెస్ట
Read MoreHanuMan OTT: హనుమాన్ OTT రిలీజ్పై ప్రశాంత్ ట్వీట్.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్
థియేటర్స్ లో హనుమాన్(HanuMan) హంగామా కాస్త తగ్గడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు చాల కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీట
Read Moreరూ.15కోట్లతో పరార్.. మిషన్ భగీరథ ఏఈ రాహుల్ అరెస్ట్
పనులు ఇస్తానని నమ్మించి కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకొని పరారైన కీసర మండల మిషన్ భగీరథ AE రాహుల్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
Read Moreసికింద్రాబాద్-విశాఖపట్టణం .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ
సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 వ తేదీ మంగళవారం రోజున వర్చువల్ గా ప్రారంభించారు. &nbs
Read Moreమల్లన్న ఎనిమిదో ఆదివారం ఆదాయం రూ.55,18, 026
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఎనిమిదవ ఆదివారం ఆదాయం రూ.55,18, 026 వచ్చినట్లు సోమవారం ఆలయ అధికారులు తెలిపారు. మహా శివరాత్రి సందర్
Read Moreఏడుపాయల జాతర ఆదాయం రూ.61.18 లక్షలు
పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వన దుర్గామాత జాతర ఆదాయం రూ.61.18 లక్షలు వచ్చింది. ఆలయ హుండీలను సోమవారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. గడచిన14 రోజుల హుండీ
Read Moreఎఫ్టీఎల్ పరిధులను గుర్తించాలి : దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, వెలుగు: చెరువులను కాపాడేందుకు ఎఫ్ టీఎల్ పరిధులను గుర్తించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సోమవారం ఆయన సంగ
Read More