హైదరాబాద్ : పాతబస్తీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాంద్రాయణ గుట్ట పరిధిలోని బండ్లగూడ ప్రాంతం అలీ నగర్ ఏరియాలో ఉన్న పరుపుల గోదాంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పనిచేసేవాళ్లు అప్రమత్తమై అగ్నిమాపక విభాగానికి సమాచారాన్ని చేరవేశారు. వెంటనే రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పడాన్ని మొదలుపెట్టాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కావడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది.
పాతబస్తీలో అగ్ని ప్రమాదం : పరుపుల గోదాంలో మంటలు
- హైదరాబాద్
- November 25, 2022
లేటెస్ట్
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- వర్షాలపై రోనాల్డ్ రాస్ సమీక్ష.. ఇంజనీరింగ్ సిబ్బందిపై సీరియస్
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!