హైదరాబాద్, వెలుగు : రాబోయే 12 నెలల్లో వెండి ధర పెరగబోతోందని, కిలో ధర ధర రూ.85 వేల వరకు చేరవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిపోర్ట్ తెలిపింది. 2023 మొదటి నాలుగు నెలల్లో దీని ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం దీని ధర రూ.77 వేల వరకు ఉంది. రాబోయే కొన్ని క్వార్టర్లలో మరో 15 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. మొదట రూ.82 వేల వరకు.. తర్వాత రూ.85 వేల వరకు చేరే చాన్స్ ఉందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.
వెండి ధర : రూ.85 వేలకు!
- బిజినెస్
- September 17, 2023
లేటెస్ట్
- రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోంది : చంద్రశేఖర్
- పాండ్యాకు మళ్లీ ఫైన్
- అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ
- ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు
- ఇవాళ ఉప్పల్లో హైదరాబాద్, రాజస్తాన్ మ్యాచ్
- ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు
- చెన్నైకి స్పిన్ పోటు.. 7 వికెట్లతో సీఎస్కేపై పంజాబ్ గెలుపు
- ఆఫ్లైన్లోనే గ్రూప్1 ప్రిలిమ్స్ ఎగ్జామ్
- శివసేనX శివసేన..ముంబైలోని 3 లోక్ సభ స్థానాల్లో హోరాహోరీ
- సాయంత్రం 6 దాకా ఓటేయొచ్చు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..
- కామెడీ కాదు సీరియస్ : పాకిస్తాన్ మిషన్ మూన్.. శుక్రవారమే ప్రారంభం
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు