దొంగతనానికి పాల్పడ్డ ఓ దొంగ గ్రామస్తుల చేతికి చిక్కి , చివరికి వాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లా చిహుంతియా గ్రామంలో జరిగింది. గత అర్ధరాత్రి నలుగురు దొంగలు తమ గ్రామంలో దొంగతనానికి పాల్పడ్డారని తెలియడంతో.. గ్రామస్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురూ గ్రామస్తుల నుంచి తప్పించుకునే క్రమంలో అందులో ఒకరు వాళ్ల చేతికి చిక్కడంతో అతడిని చావకొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేశారు. చనిపోయిన దొంగ ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, మిగతా ముగ్గురి గురించి తెలియాల్సి ఉందని అన్నారు. దాడికి పాల్పడిన నలుగురు గ్రామస్తులను అదుపులోకి విచారణ జరుపుతున్నారు.
గ్రామస్తుల దాడిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం
- లేటెస్ట్
- August 1, 2019
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ