ఆమనగల్ లో మహిళ దారుణ హత్య

 ఆమనగల్ లో మహిళ దారుణ హత్య

సైబరాబాద్ పరిధి ఆమన్‌గల్ లో దారుణ హత్య జరిగింది. మహిళను హత్య చేసిన దుండగులు డెడ్ బాడీని మాడ్గుళ్ల దగ్గరలో రోడ్డు పక్కన వదలివెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మహిళపై అత్యాచారం జరిగిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . క్యూస్ టీం,డాగ్ స్కార్డును రంగంలోకి దింపారు. మృతురాలు మాడుగుల మండలం చంద్రానిపల్లికి చెందిన పోచమ్మగా గుర్తించారు.