చండీఘడ్లో ఆప్ భారీ ర్యాలీ 

చండీఘడ్లో ఆప్ భారీ ర్యాలీ 

చండీఘడ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇటీవల ప్రకటించిన నీటి ఛార్జీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులపై వాటర్ కెనాన్లను ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి చార్జీలను వెంటనే తగ్గించాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. 

లంక బాటలోనే భారత్.. తీవ్ర సంక్షోభం తప్పదు

15 రోజుల్లో 13వ సారి పెరిగిన పెట్రోల్ రేటు

మరిన్ని వార్తల కోసం