రాజేంద్రనగర్, వెలుగు: జిల్లాలోని పుప్పాలగూడ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక భవన నిర్మాణ అనుమతుల కోసం ఎంపీటీసీ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి శివయ్య ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని ప్రాధేయ పడినా వినకపోవడంతో రూ.2లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదే సమయంలోఅవినీతి నిరోధక శాఖ అధికారులనూ ఆశ్రయిం-చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు పథకం ప్రకారం… వారు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టు కున్నారు. వీరిద్దరితో పాటు గా దీనితో సంబంధం ఉన్న మరో కార్యదర్శిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీకి చిక్కిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ
- హైదరాబాద్
- April 5, 2019
లేటెస్ట్
- మైనర్ కూతురిపై లైంగిక దాడి.. తండ్రికి 25ఏళ్ల జైలు శిక్ష
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..