న్యూఢిల్లీ: హోల్సిమ్ ద్వారా ఏసీసీ, అంబుజా సిమెంట్స్లో వాటాలను దక్కించుకోవడం ద్వారా అదానీ గ్రూపు ఇండియాలోనే రెండో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా అవతరించింది. ఆసియాలోని అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, దాని అనుబంధ ఏసీసీలో 63.19 % వాటాను దక్కించుకున్నారు. ఈ డీల్ విలువ 10.5 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని హోల్సిమ్ ఏజీ సిమెంట్ వ్యాపారాలలో అదానీ గ్రూపునకు మెజారిటీ వాటా దక్కింది. అంబుజా, ఏసీసీలకు సంవత్సరానికి కనీసం 70 మిలియన్ టన్నుల సిమెంట్ను ఉత్పత్తి చేయగల కెపాసిటీ ఉంది. అల్ట్రాటెక్ సిమెంట్కు 120 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. అదానీ కుటుంబం ఆఫ్షోర్ స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అంబుజా, ఏసీసీలో హోల్సిమ్ లిమిటెడ్ మొత్తం వాటాను కొనుగోలు చేయడానికి ఒప్పందాలను కుదుర్చుకుంది. అంబుజాకు ఏసీసీలో 50.05% వాటా ఉండగా, హోల్సిమ్కు డైరెక్ట్గా ఏసీసీలో 4.48 % వాటా ఉంది.
అదానీ.. ఇండియాలో నం.2 సిమెంట్ కంపెనీ
- బిజినెస్
- May 17, 2022
లేటెస్ట్
- బాబు వస్తే కరువు వస్తుంది.. నంద్యాల సభలో సీఎం జగన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- శివసేనా పార్టీలో చేరిన బాలీవుడ్ నటుడు
- SRH vs MI: పాండ్య ఇక నువ్వు మారవా..! సీనియర్లను అవమానించిన ముంబై కెప్టెన్
- ఏప్రిల్ నెలలో 14 రోజులు బ్యాంక్ హాలిడేస్.. ఎందుకంటే
- viral video: PTI మహిళా జర్నలిస్ట్పై ANI రిపోర్టర్ దాడి
- మోసాల బాబుకు ఇవే చివరి ఎన్నికలు: జగన్
- ముస్లిం, హిందూ భార్యభర్తలపై చార్మినార్ లో వేధింపులు: పోలీస్ కేసు
- ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే
- V6 DIGITAL 28.03.2024 EVENING EDITION
Most Read News
- పది పాసైతే చాలు.. జీతం రూ. 63 వేల ప్రభుత్వ ఉద్యోగం
- ఈ మంత్రాలు రోజు చదివితే.. ఒత్తిడి... ఆందోళన అసలు ఉండదు..
- ఉప్పల్లో చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ .. కేటీఆర్ ట్వీట్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వలేం: ఢిల్లీ హైకోర్టు
- అడిగినంత ఇస్తేనే అన్ఫిట్ .. సింగరేణి మెడికల్ బోర్డులో దళారుల దందా
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
- తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల జాబితా రిలీజ్
- Jaggi Vasudev: సద్గురు వాసుదేవ్ ఆస్పత్రినుంచి డిశ్చార్జ్