ఆదిలాబాద్
మంచిర్యాలలో భారీగా నగదు పట్టివేత
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి
Read Moreకేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి: వెడ్మ బొజ్జుపటేల్
జన్నారం, వెలుగు: సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ వెడ్మ బొజ్జుపటేల్ ఓటర్లను కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో కాంగ్ర
Read Moreకోడ్ దాటితే కొరడా తప్పదు.. కలెక్టర్ల హెచ్చరిక
డిసెంబర్ 5 వరకు ఎన్నికల నియామవళి అమలు ఈ నెల 31 వరకు ఓటరు నమోదు దరఖాస్తులు సీ విజిల్ ఫిర్యాదులకు గంటన్నరలోగా పరిష్కారం
Read Moreపల్సి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలి
భైంసా, వెలుగు: ముథోల్నియోజకవర్గంలోని పల్సి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామస్తులు డిమాండ్చేశారు. పల్సి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో మ
Read Moreబెల్లంపల్లిలో అక్టోబర్ 13 నుంచి 16 వరకు జోనల్ క్రీడాపోటీలు
బెల్లంపల్లి, వెలుగు: సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, సీఓఈ(సెంటర్ ఆఫ్ ఎ
Read Moreడబుల్ ఇంజిన్ కాదు..ట్రబుల్ ఇంజిన్ సర్కార్
నిర్మల్, వెలుగు: ఆదిలాబాద్ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలు అర్థరహిత
Read Moreజనసంద్రంలా మారిన జనగర్జన.. వేలాదిగా తరలివచ్చిన జనం
కార్యకర్తల్లో జోష్ నింపిన నాయకులు కాషాయమయమైన ఆదిలాబాద్ పట్టణం ఆదిలాబాద్టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ నిర్వహించ
Read Moreడిసెంబర్లో ప్రజా ప్రభుత్వం.. కుటుంబ పాలన అంతమైతది : అమిత్ షా
ఆధునిక రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడేది బీజేపీనే మజ్లిస్ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటలే అన్ని వర్గాల సంక్షేమం కోసం కేంద్రం
Read Moreకేసీఆర్ నా గురువు.. ఆయన ఎలా ఉన్నారో చూపించు కేటీఆర్ : బండి సంజయ్
తెలంగాణ సీఎం కేసీఆర్ తనకు గురువని బీజేపీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ను చూసే తాను భాష నేర్చుకున్నానన్నారు. స
Read Moreబీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతాడు : బీజేపీ వస్తే ఆదివాసీ బిడ్డలకు కొలువులు : అమిత్ షా
తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సి ఉందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. ఆదిలాబాద్లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొ
Read Moreమిడ్డే మీల్స్కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా న
Read Moreమొద్దు నిద్రలో ఎస్టీపీపీ యాజమాన్యం : పేరం రమేశ్
బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్ జైపూర్, వెలుగు : కాంట్రాక్ట్ కార్మికుల హక్కులను కాలరాస్తున్న ఎస్టీపీపీ యాజమాన్యం మొద్దు నిద్ర వీ
Read Moreతెలుగు జాతికి పీవీ గర్వకారణం : కె.కేశవరావు
రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిర్మల్, వెలుగు : దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అపర చాణక్యుడని, తెలుగు జాతికే ఆయన గర్వకారణమని రాజ్యసభ
Read More












