ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్ర తొలి ఓటరు రంభాబాయి
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో మొట్ట మొదటి అసెంబ్లీ సెగ్మెంట్ సిర్పూర్కాగజ్నగర్. ఈ సెగ్మెంట్లో తొలి ఓటరుగా పెద్ద మాలిని గ్రామానికి చెందిన కినక సుమన
Read Moreఎస్టీపీపీలో హైడ్రోజన్ ఉత్పత్తి
జైపూర్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రారంభించామని ఈ అండ్ఎం డైరెక్టర్ సత్యనారాయణ రావు తెలిపారు. గురువారం జైపూర్లోని
Read Moreపల్సి గ్రామపంచాయతీని మండలంగా ప్రకటించాలి
కుభీర్, వెలుగు: కుభీర్ మండలంలోని పల్సి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ గ్రామస్తులు గురువారం ఎమ్మార్వో ఆఫీస్ మందు బైఠాయించి ధర్నా చ
Read Moreకాగజ్ నగర్లో గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ పట్టణానికి చెందిన చెన్నూరి సందీప్ కుమార్(33) అనే జర్నలిస్ట్ గుండెపోటుతో మృతి చెందాడు. కొన్నేండ్లుగా ఎలక్రానిక్ మీడియాలో
Read Moreనిర్మల్ సెగ్మెంట్లో 670 మంది డూప్లికేట్ ఓటర్లు
కలెక్టర్ బదిలీకి ఇదే కారణమంటున్న రెవెన్యూ వర్గాలు నిర్మల్, వెలుగు: నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు 670 మంది డూప్లికేట్ ఓటర్లు నమోదై
Read Moreఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఆసిఫాబాద్ ఎస్పీని బదిలీ చేయండి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు అనుకూలంగా వ్యవహరిస్తున్
Read Moreబీజేపీ, కాంగ్రెస్లో టికెట్ల పంచాది
ఆశావహుల్లో టెన్షన్ ముథోల్, ఖానాపూర్లో పోటాపోటీ.. ఖానాపూర్ కాంగ్రెస్ నుంచి ఏకంగా 15 మంది నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా ముథోల్, ఖానా
Read Moreఅమిత్ షా చెప్పినవన్నీ అబద్ధాలే: జోగు రామన్న
ఆదిలాబాద్, వెలుగు: సీసీఐపై ఇచ్చిన హామీలను విస్మరించడమే కాకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసి.. మరోసారి అబద్ధాల అమిత్ షాగా రుజువు చేసుకున
Read Moreఎన్నికల నిబంధనల మేరకే ఖర్చు చేయాలి: రాహుల్ రాజ్
ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే రాజకీయ నేతలు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివ
Read Moreతెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: పాయల్ శంకర్
ఆదిలాద్టౌన్, వెలుగు: తెలంగాణలో డిసెంబర్3న బీజేపీ అధికారంలోకి వస్తుందని పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబా
Read Moreబీజేపీ అధికారంలోకి వస్తే ఇన్ కమ్ టాక్స్ రద్దు చేస్తాం: వెరబెల్లి రఘునాథ్
నస్పూర్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గని కార్మికుల ఇన్ కామ్ టాక్స్ ను రద్దు చేస్తామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘున
Read Moreరెండున్నర ఎకరాల సర్కారు జాగా కబ్జా.. గ్రీవెన్స్లో కలెక్టర్కు ఫిర్యాదు చేసినా నో యాక్షన్
మంచిర్యాల, వెలుగు: కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ శివారులోని రెండున్నర ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాకు గురైంది. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి కో
Read Moreకొత్త మండలాలపై జగడం.. విలీనాన్ని వ్యతిరేకిస్తున్న పలు గ్రామాల ప్రజలు
శాస్త్రీయత లేదంటూ అసహనం ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయలేదంటూ ఆందోళనలు నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో వారం రోజుల వ్యవధిలోనే కొత్తగా నాలుగు మం
Read More












