ఆదిలాబాద్
సమస్యలు పరిష్కరించని ఎమ్మెల్యేను అడ్డుకుందాం..మాల కులస్తుల తీర్మాణం
కోల్బెల్ట్, వెలుగు: సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి పట్టించుకోని ఎమ్మెల్యే బాల్క సుమన్ను అడ్డుకుందామని మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరుమందమర్రి 24
Read Moreబోథ్ నుంచి బరిలోకి సోయం తనయుడు.. ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు
అసెంబ్లీకి బాపూరావు పోటీ చేస్తారన్న ప్రచారానికి తెర ఆదిలాబాద్లో ఆసక్తికర పరిణామాలు బీజేపీ అభ్యర్థుల దరఖాస్తులతో తెరపైకి కొత్త ముఖాలు అదిల
Read Moreబీఆర్ఎస్ అసంతృప్తులకు బుజ్జగింపులు
ఎమ్మెల్యేలు సుమన్, దివాకర్రావు, చిన్నయ్యతోనూ మంత్రి చర్చలు అభ్యర్థుల గెలుపునకు సహకరించాలని ఆదేశం తనకే టికెట్ ఇవ్వాలన్న అరవింద్రెడ్డి పిలుప
Read Moreమిషన్ భగీరథ కార్మికుల భిక్షాటన
జైనూర్, వెలుగు : తమకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు శుక్రవారం జైనూర్ లో భిక్షాటన చేశారు . అన
Read Moreభూమి పట్టాలు ఇవ్వాలని .. ముదిరాజ్ కుటుంబాలు ధర్నా
చెన్నూరు, వెలుగు: తమకు భూ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీసు ఎదుట ముదిరాజ్ కుటుంబాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా సంఘం
Read Moreకాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు: గడ్డం వినోద్ కుమార్
బెల్లంపల్లి, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి, టీపీసీసీ వైస్
Read Moreకాంగ్రెస్ లో లీడర్ వార్.. మూడు సెగ్మెంట్లలో పోటాపోటీగా అప్లికేషన్లు
మూడు సెగ్మెంట్లలో పోటాపోటీగా అప్లికేషన్లు టికెట్ మాకంటే మాకంటూ ప్రచారం క్యాడర్లో అయోమయం 11న జరిగే సమావేశంపైనే అందరి దృష్టి నిర్మల్, వె
Read Moreవీడీసీలకు పార్టీలు జై ... నాలుగు జిల్లాల్లో పట్టు కోసం ఎత్తులు
నిర్మల్, వెలుగు: ఉత్తర తెలంగాణలోని కొన్ని ఏరియాల్లో బలంగా ఉన్న గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)ల మద్దతు కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వీ
Read Moreబీజేపీలోకి అజ్మీరా ప్రహ్లాద్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్ర మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కొడుకు ప్రహ్లాద్&zw
Read Moreబీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్త .. రేఖానాయక్ సవాల్
వచ్చే ఎన్నికల్లో తాను ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని నిర్మల్ జిల్లా ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్
Read Moreకడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న వరద.. ముంపు ప్రాంతాలకు హెచ్చరిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టు 2 గేట్లను ఎ
Read Moreరాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే .. వేజ్ బోర్డ్ ఎరియర్స్ చెల్లింపులో ఆలస్యం
నస్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే సింగరేణి కార్మికులకు వేజ్ బోర్డ్ ఎరియర్స్, లాభాల వాటా చెల్లింపులో జాప్యం జరుగుతోందని ఏఐటీయూసీ, సీ
Read Moreఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.. పోలీస్అధికారులతో రివ్యూ మీటింగ్
మంచిర్యాల, వెలుగు: రానున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్
Read More












