ఆదిలాబాద్

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

లోకేశ్వరం, వెలుగు: పంటలు అమ్మేటప్పుడు రైతులు దళారులను నమ్మి, మోసపోవద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజుర గ్రామంలో వరి కొనుగ

Read More

రోడ్డు పనులకు సీఆర్ఐఎఫ్ నిధులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్, బేల రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీఆర్​ఐఎఫ్​( కేంద్ర రోడ్లమౌలిక సదుపాయాల నిధులు)

Read More

నిర్మల్​ జిల్లాలో అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం

నిర్మల్​ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని దేవునిగూడ, ఇందన్ పెల్లి, మురిమడుగు, కలమడుగు, ఖానాపూర్, కడె

Read More

కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలె : పురుషోత్తం రూపాల

మంచిర్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల బీజేపీ శ

Read More

ఉరితాళ్లతో సర్పంచ్​ల నిరసన.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్​

ఆదిలాబాద్​ టౌన్​, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్​ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్​ శంకర్​ ఆధ్వర్యంలో సర్పంచ్​లు గ

Read More

ట్రాక్టర్​ కిస్తీలకు పైసల్లేవ్​.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్​ నోటీసులు 

నిర్మల్, వెలుగు:  గ్రామ పంచాయతీలకు నిధుల రాకపోవడంతో లోన్లు పెండింగ్ లో పడుతున్నాయి.  గ్రామ పంచాయతీలకు టాక్టర్ల లోన్లు,  నిర్వాహణ ఖర్చుల

Read More

లిక్కర్ సీసాలమ్మి  రూ.5 వేల సంపాదన 

కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్​ ఆసిఫాబాద్​ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చెత్త ఏరుతూ దొరికిన ఖాళీ లిక్కర్ సీసాలు అమ్మ

Read More

అధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల

వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం

Read More

గుండెపోటుతో యువతి మృతి

లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన బీరుకుల హారిక(22) బుధవారం గుండెపోటుతో చనిపోయింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బీరుకుల ఎల్లన్నకు ముగ్గురు కూతుర్లు

Read More

మద్యం తాగేందుకు రూ. 500 అడిగితే ఇవ్వలేదని దాడి

బెల్లంపల్లి, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఒకర్ని కొట్టిన వ్యక్తిపై కేసు ఫైల్​ చేసినట్టు వన్​టౌన్​ ఏఎస్​ఐ తిరుపతి బుధవారం తెలిపాడు. ఆయన వివరాల ప

Read More

మక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ,  కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు

Read More

కాగజ్ నగర్ గురుకులంలో నలుగురికి కరోనా

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని మహాత్మా జ్యోతి బాఫూలే గురుకులంలో నలుగురి స్టూడెంట్స్ కు కరోనా వచ్చినట్టు అధికారులు గురువారం తెలిపారు. వారం కిందట స

Read More

ట్రైనింగ్​ సెంటర్​ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్​ను అడ్డుకున్న  బీజేపీ కార్యకర్తలు 

నిర్మల్, వెలుగు: నిర్మల్ లో  ఈద్గా ను ప్రారంభించేందుకు మంగళవారం వచ్చిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  కాన్వాయ్

Read More