ఆదిలాబాద్
వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
లోకేశ్వరం, వెలుగు: పంటలు అమ్మేటప్పుడు రైతులు దళారులను నమ్మి, మోసపోవద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజుర గ్రామంలో వరి కొనుగ
Read Moreరోడ్డు పనులకు సీఆర్ఐఎఫ్ నిధులు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్, బేల రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సీఆర్ఐఎఫ్( కేంద్ర రోడ్లమౌలిక సదుపాయాల నిధులు)
Read Moreనిర్మల్ జిల్లాలో అకాల వర్షం.. 200 ఎకరాల్లో పంట నష్టం
నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి అకాల వర్షం కురిసింది. జన్నారం మండలంలోని దేవునిగూడ, ఇందన్ పెల్లి, మురిమడుగు, కలమడుగు, ఖానాపూర్, కడె
Read Moreకేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలె : పురుషోత్తం రూపాల
మంచిర్యాల జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను తరిమికొట్టాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల బీజేపీ శ
Read Moreఉరితాళ్లతో సర్పంచ్ల నిరసన.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సర్పంచ్లు గ
Read Moreట్రాక్టర్ కిస్తీలకు పైసల్లేవ్.. ఈఎంఐలు కట్టాలని గ్రామ పంచాయతీలకు బ్యాంక్ నోటీసులు
నిర్మల్, వెలుగు: గ్రామ పంచాయతీలకు నిధుల రాకపోవడంతో లోన్లు పెండింగ్ లో పడుతున్నాయి. గ్రామ పంచాయతీలకు టాక్టర్ల లోన్లు, నిర్వాహణ ఖర్చుల
Read Moreలిక్కర్ సీసాలమ్మి రూ.5 వేల సంపాదన
కాగజ్ నగర్, వెలుగు : కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో సిబ్బంది చెత్త ఏరుతూ దొరికిన ఖాళీ లిక్కర్ సీసాలు అమ్మ
Read Moreఅధికారంలోకి వచ్చిన 4నెలల్లోనే 13 లక్షల పోడు భూములకు పట్టాలు ఇస్తం : వైఎస్ షర్మిల
వైఎస్ఆర్టీపీ అధికారంలోకి రాగానే 4 నెలల్లో 13 లక్షల పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని ఆ పార్టీ చీఫ్ -వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇం
Read Moreగుండెపోటుతో యువతి మృతి
లక్ష్మణచాంద: మండల కేంద్రానికి చెందిన బీరుకుల హారిక(22) బుధవారం గుండెపోటుతో చనిపోయింది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. బీరుకుల ఎల్లన్నకు ముగ్గురు కూతుర్లు
Read Moreమద్యం తాగేందుకు రూ. 500 అడిగితే ఇవ్వలేదని దాడి
బెల్లంపల్లి, వెలుగు: తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఒకర్ని కొట్టిన వ్యక్తిపై కేసు ఫైల్ చేసినట్టు వన్టౌన్ ఏఎస్ఐ తిరుపతి బుధవారం తెలిపాడు. ఆయన వివరాల ప
Read Moreమక్కపంట కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు
ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ, కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు
Read Moreకాగజ్ నగర్ గురుకులంలో నలుగురికి కరోనా
కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ లోని మహాత్మా జ్యోతి బాఫూలే గురుకులంలో నలుగురి స్టూడెంట్స్ కు కరోనా వచ్చినట్టు అధికారులు గురువారం తెలిపారు. వారం కిందట స
Read Moreట్రైనింగ్ సెంటర్ భూమిని ఈద్గాకు ఎట్లిస్తరు.. హోం మినిస్టర్ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
నిర్మల్, వెలుగు: నిర్మల్ లో ఈద్గా ను ప్రారంభించేందుకు మంగళవారం వచ్చిన హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్
Read More












