ఆదిలాబాద్

కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది : కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయలేద

Read More

ఎమ్మెల్యే డర్టీ పిక్చర్ ..బెల్లంపల్లి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

ఎమ్మెల్యే డర్టీ పిక్చర్  కేటీఆర్ రాక నీ విజయానికి కాదు బాట బెల్లంపల్లి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు తొలగించిన పోలీసులు మంచ

Read More

ఎలక్షన్ రాగానే గంగిరెద్దులొస్తాయ్.. కేసీఆరే మళ్ల సీఎం : కేటీఆర్

మంచిర్యాల జిల్లా :  ఎలక్షన్స్ రాగానే గంగిరెద్దుల వలె వస్తారని ప్రతిపక్షాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్క

Read More

అనుమానంతో భార్యను నరికి చంపిన భర్త 

ఆసిఫాబాద్, వెలుగు: వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో శనివారం రాత్రి ఓ భార్యను భర్త  గొడ్డలితో నరికి చంపాడు. అడ్డు వచ్చిన మరో వ్యక్తిపై దాడి చేయడంతో

Read More

ఆరేళ్లయినా అభివృద్ధి పనులు కాలే

బెల్లంపల్లి, వెలుగు: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఆరేళ్ల కింద శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు నేటికీ పూర్

Read More

కాంగ్రెస్​లో రెడ్డి రాజకీయం

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో రెడ్డి రాజకీయాలు షురువయ్యాయి. ఒకప్పుడు జిల్లాలో ఈ సామాజిక వర్గం నేతలు అన్ని పార్టీలను శాసించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు

Read More

ఇరిగేషన్ పనుల్లో వేగం పెంచండి

నిర్మల్, వెలుగు:  నిర్మల్ జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పై  ప్రత్యేక దృష్టి  పెట్టాలని  మంత్రి  ఇంద్రకరణ్ రెడ్డి

Read More

హైవే 63తో ఆగం.. ఆందోళనబాట పట్టిన బాధితులు

మంచిర్యాల, వెలుగు: నిజామాబాద్​ నుంచి జగ్దల్​పూర్​ నేషనల్​ హైవే 63 విస్తరణకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు భూస

Read More

లబ్ధిదారులకు నిరాశ..‘డబుల్​’ ఇండ్ల పంపిణీ మళ్లీ వాయిదా

అర్బన్​లో నేడు జరగాల్సిన లక్కీ డ్రా రద్దు  ఇండ్లకన్నా అర్హుల సంఖ్యే ఎక్కువ 9486 దరఖాస్తుల్లో 3179 మందితో మందితో ఫైనల్​ లిస్ట్​ 

Read More

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస

కాగజ్ నగర్ టౌన్ లో నీళ్లకోసం జనాలు గోస పడుతున్నారు. పది రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళ సప్లయ్ నిలిచిపోవడంతో జనాలు ఆగ్రహించారు. దీంతో అధికారులు గురువారం మి

Read More

ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం

 ఐటీడీఏ రెగ్యులర్ పీవో నియామకంలో నిర్లక్ష్యం  మూడు నెలలుగా ఇన్​చార్జితోనే నెట్టుకొస్తున్న సర్కార్   తాగునీటి కోసం తండ్లాడుతున్న

Read More

భూసార పరీక్షలు మరిచిన్రు...... సర్కార్ నుంచి ఆదేశాలు రాలే

ఆసిఫాబాద్, వెలుగు: మూడేళ్ల నుంచి కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో భూ సార పరీక్షలు నిర్వహించక పంటల దిగుబడులు తగ్గిపోతున్నాయి. జిల్లాలో 80 శాతం మంది

Read More

నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు

సీఎమ్మార్​​.. క్వాలిటీ పూర్ నాసిరకం బియ్యం అప్పగిస్తున్న రైస్​మిల్లర్లు ఆ బియ్యమే పీడీఎస్​ ద్వారా పేదలకు పంపిణీ​ స్కూళ్లు, హాస్టళ్ల సన్నబియ్య

Read More