ఆదిలాబాద్

వీడిన జంట హత్య కేసు మిస్టరీ

వివాహేతర సంబంధమే హత్యకు కారణం నలుగురిపై కేసు నమోదు, ప్రధాన నిందితుడి అరెస్టు ఆదిలాబాద్​టౌన్, వెలుగు: జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్య కేసుల మిస్టరీన

Read More

నలభై మంది సిబ్బందికి గాను14 మంది మాత్రమే

కాగజ్ నగర్, వెలుగు: కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో ఆఫీసర్లు, సిబ్బంది కొరతతో ప్రజలకు ఇబ్బంది ఎదురవుతోంది. బల్దియాలో నలభై మంది సి

Read More

ట్రాన్స్ జెండర్లకు ఐడీ కార్డుల పంపిణీ...

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలోని అయిదుగురు ట్రాన్స్ జెండర్ లకు జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి ఐడెంటిటీ కార్డులను అందించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ

Read More

మంచిర్యాలలో 40.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు

మంచిర్యాల, వెలుగు: ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో మంచిర్యాల జిల్లాలో ఆదివారం ధాన్యం తడిసిపోయింది.  గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతులు తీ

Read More

వానాకాలం సీజన్ మిల్లింగ్ మరింత ఆలస్యం

నిర్మల్, వెలుగు: రైస్ మిల్లర్లు గడువు లోగా సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) ను సివిల్​సప్లై శాఖకు తిరిగి ఇవ్వకపోవడం వల్ల గందరగోళం నెలకొంటోంది. మిల్లర్లు

Read More

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన పేదలు

చెన్నూర్​, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో ఇండ్ల స్థలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు కదం తొక్కారు. చెన్నూర్, కోటపల్లి మండలాల నుంచి సుమారు 500 మంద

Read More

ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయిన జలవిహార్ ప్రాజెక్టు

నిర్మల్, వెలుగు:  బాసర సరస్వతిని దర్శించుకునేందుకు వచ్చే యాత్రికులను ఆకట్టుకునేందుకు ఎస్సారెస్పీ, బాసర జల విహార్​ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలో

Read More

హైవే విస్తరణకు బ్రేక్.. అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు

అభ్యంతరం చెప్పిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అసంపూర్తి పనులతో ప్రజల ఇబ్బందులు నస్పూర్​/కోల్​బెల్ట్​,వెలుగు: నిజామాబాద్ జగ్ధల్​పూర్​(చత్తీస్​గఢ్​

Read More

తర్నం బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా రోడ్డు విస్తరణ

ఆదిలాబాద్, వెలుగు: రెండు నెలల కిందట జైనథ్ మండలంలోని తర్నం బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. అంతరాష్ట్ర రోడ్డు కావడంతో వెహికల్స్​ను ఇతర గ్ర

Read More

పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు

సోషల్ మీడియా సాక్షిగా పెద్దపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్ల తిరుగుబాటు బహిర్గతమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర

Read More

మున్సిపాలిటీల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులు లేవు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో పర్మినెంట్​ డంపింగ్​ యార్డులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు.‌‌‌‌రోజ

Read More

మహేశ్​ హత్య కేసులో ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్

జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్​హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అర

Read More

తాగునీళ్లు అందడం లేదని‌‌‌‌ మహిళల ఆందోళన

ఆసిఫాబాద్, వెలుగు:  రెబ్బెన మండలం గంగాపూర్ లో తాగునీళ్లు అందడం లేదని‌‌‌‌మహిళలు  ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫిస్ వద్ద &

Read More