నిర్మల్లో చిరుత సంచారం స్థానికులను భయాందోలనకు గురి చేస్తోంది. విశ్వనాథపేట నుంచి బంగల్ పేట వినాయకసాగర్ వైపు వెళ్లే మార్గంలో చిరుత సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చిరుత పాద ముద్రలు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
నిర్మల్ లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు
- ఆదిలాబాద్
- August 26, 2023
లేటెస్ట్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పలు గ్రామాల్లో నిలిచిపోయిన పోలింగ్.. ఓట్లు వేయమంటున్న గ్రామస్తులు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- చింతమడకలో ఓటు వేసిన కేసీఆర్
- జైపూర్లో ఆరు స్కూల్స్కు బాంబు బెదిరింపులు
- బతికుండగానే చనిపోయారని హిందువుల ఓట్లు తీసేశారు: మాధావిలత
- కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి
- మంథనిలో ఓటింగ్ సరళిని పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు, గడ్డం వంశీ
- మేం ఓట్లు వేయం.. మూడు రోజుల నుంచి కరెంట్ లేదు.. చెంచుల నిరసన
- రాయలసీమలో టెన్షన్ : దలువాయిపల్లిలో కొట్టుకున్న పార్టీలు, ఈవీఎంలు ధ్వంసం
Most Read News
- కేజ్రీవాల్ 10 గ్యారంటీలు.. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం
- ఖమ్మంలో బోల్తా పడ్డ కారు.. కోటి రూపాయలు సీజ్
- ముంభై హైకోర్టు సంచలన తీర్పు: ఫేక్ సర్టిఫికేట్తో చదివితేనేం.. అసలే ఇండియాలో డాక్టర్ల కొరత
- అలర్ట్.. హైదరాబాద్లో మరో 12 గంటలు వైన్ షాపులు బంద్
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షం.. నిలిచిన విద్యుత్ సరఫరా
- ఎండు కారంతో బీపీ, క్యాన్సర్, గుండెపోటుకు చెక్ పెట్టొచ్చట.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
- Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి
- హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ను అమ్మేందుకు ఎల్ అండ్ టీ యోచిస్తోంది..కారణమేంటో తెలుసా?
- రూ. 7 లక్షల రేంజ్ లో 25 కి.మీ. మైలేజ్ అందించే కార్లు
- తెలుగు రాష్ట్రాలకు వాతవరణ శాఖ హెచ్చరిక .. పోలింగ్ రోజు ఆగమాగమే..