ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బెల్లంపల్లి,వెలుగు: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని రామగుండం సీపీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళ

Read More

పత్తి రైతులు దళారుల మాటలు నమ్మొద్దు

ఆదిలాబాద్, వెలుగు: పత్తి రైతుకు ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. క్వింటాల్​పత్తికి రూ.10 వేలు చెల్లించాలని కోరుతున్నా.. ఆఫీసర్లు, వ్యాపారులు పట్ట

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఆదిలాబాద్,వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ పేద మధ్యతరగతి, రైతు కుటుంబాల ఆత్మగౌరవం పెంచారని ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. కిసాన్ సమ్మా న్ నిధి యోజన నిధులు వి

Read More

ప్రైవేట్ కంపెనీల చేతిలో జైపూర్​ ఎస్టీపీపీ నిర్వహణ

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్​లోని సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్​ (ఎస్టీపీపీ)లో కరెంట్​ ఉత్పత్తిలో రికార్డులు సాధిస్తున్న సింగరేణి సంస్థ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంచిర్యాల, వెలుగు: మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీస్ ​ఆఫీసర్లు కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్  

Read More

భారీ వర్షాలకు పత్తి రైతుల ఆవిరవుతున్న ఆశలు

ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పత్తి రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో  వర్షాలు తెరపివ్వకుండా   పడ

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​లో రాష్ట్రస్థాయి క్రీడా పోటీల నిర్వహణకు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి సహకారం తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. శనివారం

Read More

నిర్మల్ నుంచి తరలిపోయిన NHA ఆఫీస్

నిర్మల్,వెలుగు:నిర్మల్ జిల్లా మీదుగా వెళ్తున్న రెండు నేషనల్ హైవేలు, మరో స్టేట్ హైవే నిర్వహణకు ఇబ్బందులు తప్పేలా లేవు..  నాలుగు వైపుల విస్తరించిన

Read More

ఆజాద్ ఎన్కౌంటర్ కేసు : మరోసారి 29 మంది పోలీసుల విచారణ

మావోయిస్టు అగ్రనేత ఆజాద్, జర్నలిస్ట్ హేమచంద్ర పాండే ఎన్కౌంటర్ కేసుపై ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు ఆజాద్ సతీమణి సహా ఇరుపక్షాల

Read More

సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ కార్మికుడు మృతి

మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి విద్యుత్ పవర్ ప్లాంట్ లో ఓ కార్మికుడు ప్రమాదంలో గాయపడి చనిపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ ప్

Read More

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వార్తలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో శుక్రవారం పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎనిమిది శాతం తేమతో క్వింటాలు పత్తికి రూ. 8,300 చెల్లించేందుక

Read More

ఒంటికి, రెంటికి ఇబ్బంది పడుతున్న జనం

అవస్థలు పడుతున్న పట్టణ వాసులు మహిళలకు తప్పని ఇబ్బందులు  సింగరేణి సులభ్​ కాంప్లెక్స్​లే దిక్కు మందమర్రి,వెలుగు: జిల్లాలో సరిపడు పబ్లిక

Read More

కవ్వాల్​ టైగర్ ​జోన్ ​నుంచి అడవి బిడ్డల తరలింపు

మొదటి దశలో రెండు గ్రామాలు ఖాళీ చేయిస్తున్న ఆఫీసర్లు తర్వాత మిగతా 16 గ్రామాల తరలింపునకు చర్యలు తొమ్మిదేళ్ల  ఎదురుచూపులకు తెర 

Read More