ఆదిలాబాద్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
అధికారులతో కలెక్టర్ల సమీక్ష నిర్మల్, ఆదిలాబాద్టౌన్, వెలుగు: అక్టోబర్ 16న జరిగే గ్రూప్ వన్ పరీక్ష కోసం పకడ్బందీ
Read Moreరోజుకో కొత్త మండల ప్రతిపాదన తెరపైకి..
రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు ఆదిలాబాద్, వెలుగు : కొత్త మండలాల ఏర్పాటు కోసం ఆదిలాబాద్ జిల్లాలో రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Read More9 నెలలుగా నిలిచిన ఐసీడీ ఎస్గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ
హైకోర్టులో కేసుల పెండింగ్.. ఎదురుచూపుల్లో 433 మంది మంచిర్యాల, వెలుగు: ఐసీడీఎస్లో గ్రేడ్ 2 సూపర్వైజర్ నియామకాల కోసం క్వాలిఫైడ్ అభ్
Read Moreదిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం
వాగుపై వంతెన కోసం దిందా గ్రామస్థులు చేపట్టిన దీక్ష విరమించారు. వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. మౌల
Read Moreకాగజ్ నగర్ కు చేరుకున్న దిందా గ్రామస్తుల పాదయాత్ర
కుమ్రం భీం జిల్లా : కుమ్రం భీం జిల్లాలోని దిందా గ్రామస్తుల పాదయాత్ర కాగజ్ నగర్ కు చేరుకుంది. కాగజ్ నగర్ లోని తెలంగాణ తెలుగు తల్లి విగ్రహానికి పూల
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
స్టూడెంట్ల సామర్థ్యం కోసం శ్రీకారం చుట్టిన ఐటీడీఏ పీవో విద్యార్థులకు స్పెషల్ గ్రేడింగ్ లు వంద శాతం అమలు చేయాలి: వరుణ్ రెడ్డి
Read More11 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు
మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కాంట్రాక్ట్ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రీజియన్ పరిధిలో దాదాపు 8 వేల మంది పారి
Read Moreబలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చ
Read Moreకడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద
నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్
Read Moreగ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర
వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై
Read Moreఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
నిర్మల్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు కలలతో విడదీయలేని బంధం ఉందని, తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు నిర్వహించి
Read Moreప్రభుత్వ భూమిలో బిల్డింగులు కడుతున్నరు
మంచిర్యాల/ బెల్లంపల్లి, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కలెక్టరేట్కు కూతవేటు దూరంలో కోట్ల రూపాయల విలువజేసే ఐదున్నర ఎకరాల ప్రభుత
Read Moreఅధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్
పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Read More












