ఆదిలాబాద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

అధికారులతో కలెక్టర్ల సమీక్ష నిర్మల్,  ఆదిలాబాద్​టౌన్, వెలుగు:  అక్టోబర్ 16న జరిగే గ్రూప్  వన్  పరీక్ష  కోసం  పకడ్బందీ

Read More

రోజుకో కొత్త మండల ప్రతిపాదన తెరపైకి..

రెండు నెలలుగా కొనసాగుతున్న ఆందోళనలు ఆదిలాబాద్, వెలుగు :  కొత్త మండలాల ఏర్పాటు కోసం ఆదిలాబాద్​ జిల్లాలో రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Read More

9 నెలలుగా నిలిచిన ఐసీడీ ఎస్​గ్రేడ్ 2 సూపర్​వైజర్​ పోస్టుల భర్తీ

హైకోర్టులో కేసుల పెండింగ్​.. ఎదురుచూపుల్లో 433 మంది మంచిర్యాల, వెలుగు: ఐసీడీఎస్​లో గ్రేడ్ 2 సూపర్​వైజర్ నియామకాల కోసం క్వాలిఫైడ్ అభ్

Read More

దిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం

వాగుపై వంతెన కోసం దిందా గ్రామస్థులు చేపట్టిన దీక్ష విరమించారు. వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. మౌల

Read More

కాగజ్ నగర్ కు చేరుకున్న దిందా గ్రామస్తుల పాదయాత్ర 

కుమ్రం భీం జిల్లా : కుమ్రం భీం జిల్లాలోని దిందా గ్రామస్తుల పాదయాత్ర కాగజ్ నగర్ కు చేరుకుంది. కాగజ్ నగర్ లోని తెలంగాణ తెలుగు తల్లి విగ్రహానికి పూల

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

స్టూడెంట్ల సామర్థ్యం కోసం శ్రీకారం చుట్టిన ఐటీడీఏ పీవో  విద్యార్థులకు స్పెషల్​ గ్రేడింగ్ లు వంద శాతం అమలు చేయాలి: వరుణ్ రెడ్డి 

Read More

11 రోజులుగా సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులు

మందమర్రి,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ కాంట్రాక్ట్​ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారు. రీజియన్​ పరిధిలో  దాదాపు 8 వేల మంది పారి

Read More

బలగాల మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: పురుగుల అన్నం తిని కాగజ్ నగర్ మండలం బలగాల మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చ

Read More

కడెం ప్రాజెక్టుకు మళ్లీ పెరిగిన వరద

నిర్మల్ జిల్లా: ఎగువన నది పరివాహక  ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం వద్

Read More

గ్రామం నుంచి కలెక్టరేట్ వరకు గ్రామస్తుల పాదయాత్ర

వాగు వద్ద 6 రోజులుగా రాత్రి, పగలు దీక్ష ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామం నుంచి కలెక్టరేట్ కు పాదయాత్ర కుమ్రంభీం జిల్లా: తమ గ్రామం వద్ద వాగుపై

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్/మంచిర్యాల/ ఆసిఫాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజలకు కలలతో విడదీయలేని బంధం ఉందని, తెలంగాణ  ఉద్యమంలో  కవులు, కళాకారులు  నిర్వహించి

Read More

ప్రభుత్వ భూమిలో బిల్డింగులు కడుతున్నరు

మంచిర్యాల/ బెల్లంపల్లి,  వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్త కలెక్టరేట్​కు కూతవేటు దూరంలో కోట్ల రూపాయల విలువజేసే ఐదున్నర ఎకరాల ప్రభుత

Read More

అధికారంలోకి రాగానే మాట మార్చిన కేసీఆర్

పెద్దపల్లి జిల్లా: మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేసి చార్మినార్ లో పోటీ చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 

Read More