బూట్లతో ఇంట్లోకి వస్తరా.? పోలీసులతో ఆదివాసీల వాగ్వాదం

బూట్లతో ఇంట్లోకి వస్తరా.? పోలీసులతో ఆదివాసీల వాగ్వాదం

కొమురం భీం జిల్లా జైనూరు మండల ఆదివాసీలు-ఎక్సైజ్ శాఖ అధికారులు మధ్య వాగ్వాదం జరిగింది. గౌరి, కొలాంగూడ పటేళ్ల ఇండ్లలో సోదాలు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. చెప్పులు, బూట్లతో ఇండ్లలోకి ప్రవేశించారని ఆదివాసీలు ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ వాహనాలను అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఎక్సైజ్ సిబ్బంది తనిఖీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైనూర్ పోలీస్ స్టేషన్ లో అధికారులపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మద్య నిషేధం ఉన్న ఏజెన్సీలో లంచాలు తీసుకొని మద్యం సరఫరాకి సపోర్ట్ చేస్తున్నారని అధికారులపై కంప్లైంట్ ఇచ్చారు.

గతంలో కంటే సిటీలో యాక్సిడెంట్స్ తగ్గినయ్

అర్ధరాత్రి వరకు పబ్బుల హంగామా.. నాలుగు పబ్ లపై కేసు

దోమలపై బల్దియా  ఫాగింగ్ ఆపరేషన్