రాజధాని ఢిల్లీలో కాలుష్యం మళ్లీ పెరిగింది. ఉదయం ఢిల్లీ అంతటా పొగమంచు అలుముకుంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. లోధీ రోడ్ ప్రాంతంలో కాలుష్య స్థాయి ఎక్కువగా ఉన్నట్టు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపిస్తోంది. పక్కనే ఉన్న హర్యానాలో పంటల వ్యర్థాలను తగలబెడుతుండడంతో… ఆ పొగ ఢిల్లీవైపు వస్తోంది. హర్యానాలోని ఫతేహాబాద్ ఏరియాలో పంటల వ్యర్థాలను భారీగా తగలబెడుతున్నారు. దీంతో ఆ పొగ, ధూళి ఢిల్లీ వైపు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో గుట్టలుగుట్టలుగా పొగలు వ్యాపిస్తున్నాయి.
ఢిల్లీలో తీవ్రస్థాయిలో పెరిగిన కాలుష్యం
- దేశం
- October 15, 2019
లేటెస్ట్
- Vijay GOAT: హాలీవుడ్ రేంజ్లో విజయ్ గోట్..అవతార్,అవెంజర్స్ నిపుణుల వీఎఫ్ఎక్స్
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- IIT JEE అడ్వాన్స్డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల
- రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నయ్: మంత్రి శ్రీధర్ బాబు
- Jr Ntr: ఎన్టీఆర్ స్థలం వివాదంలో కొత్త ట్విస్ట్.. అసలు ఆయనకు సంబంధమే లేదట!
- వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టు ఎదుట వైఎస్ అవినాష్ రెడ్డి...
- హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష
- ఫ్రీబస్ స్కీంను తప్పుబట్టిన మోదీ..కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్
- మోటోరోలా నుంచి కొత్త ఫోన్..ధర, ఫీచర్లు ఇవిగో
- Karthik Aryan: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. బాలీవుడ్ స్టార్ హీరో బంధువులు మృతి
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన