సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ హాట్ హాట్ గా సాగింది. మంత్రి మల్లారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ. బి3 ల్యాండ్స్ ను కబ్జాచేసి వాటిలో అక్రమ నిర్మాణాలు కడుతున్నారన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆ ల్యాండ్ ను బోర్డుకు ఇచ్చేస్తే దాంట్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు. ఫిబ్రవరి 10వ తేదీతో కంటోన్మెంట్ బోర్డు పాలనా సమయం పూర్తి అవుతుండడంతో సమావేశం ఏర్పాటు చేశారు బోర్డు మెంబర్లు. మీటింగ్ లో మంచినీటి సమస్యపై ప్రధానంగా చర్చ జరిగింది. కంటోన్మెంట్ ఏరియాలో మూడు నుంచి ఐదు రోజులకు ఒక్కసారే వాటర్ ఇస్తున్నట్లు బ్రిగేడియర్ దృష్టికి తీసుకెళ్లారు మెంబర్లు. అలాగే B3, B4 స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు
- హైదరాబాద్
- January 30, 2021
లేటెస్ట్
- పొలంలో మహిళా రైతుపై దాడి చేసి.. సినీఫక్కీలో చైన్ స్నాచింగ్
- దర్యాప్తు చేయకుండా.. కేసును మూసివేసే ప్రయత్నం.. ఎస్ఐ సస్పెండ్
- కుత్బుల్లాపూర్ లో విషాదం.. నీటి సంపులో మహిళా మృతదేహం
- కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్
- పవన్ కోసం మెగాస్టార్: పిఠాపురంలో పర్యటన..
- రైతులను నిండా ముంచిదే బీఆర్ఎస్ : గడ్డం వంశీకృష్ణ
- CSK vs LSG: సెంచరీతో చెలరేగిన గైక్వాడ్.. లక్నో ముందు భారీ టార్గెట్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- Regina Cassandra: బీచ్లో చెత్త ఏరిన బ్యూటీ రెజీనా..చీరందంలో క్లీన్ అండ్ గ్రీన్!
- ఆర్థిక ఇబ్బందులతో యూట్యూబర్ ఆత్మహత్య
Most Read News
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- పంట రుణాల వివరాలు ఇవ్వండి
- వర్షాలు ఇక పోయినట్లే.. వచ్చే వారం నుంచి ఇక దబిడి దిబిడే!
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు.. నాలుగు నెలలుగా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో దూకుడు
- 50 కార్లు, వంద మంది వలంటీర్లు.. మందీ మార్బలంతో కేసీఆర్ బస్సు యాత్ర
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- అసదుద్దీన్పై ఈసీకి మాధవీలత ఫిర్యాదు
- కవిత నిజాలు చెప్తలే