హైదరాబాద్, వెలుగు : నాలుగు నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 257 మంది ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలు కేటాయించింది. లాక్ డౌన్ కు ముందే వీళ్లకు ట్రైనింగ్ అయిపోయింది. అప్పటి నుంచి పోస్టింగ్ లు ఇవ్వలేదు. వీరితోపాటే గ్రూప్ –2లో ఉద్యోగాలు పొందిన అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ), ఎక్సైజ్ఇన్ స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ సహా 16 కేటగిరీల్లో వారు ఏడాది క్రితమే జాబ్ లో జాయిన్ అయ్యారు. డీటీలు మాత్రం ఇంకా పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇనిస్టిట్యూషనల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరికి ఎట్టకేలకు జిల్లాలు కేటాయించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
257 మంది ప్రొబేషనరీ డీటీలకు జిల్లాల కేటాయింపు
- తెలంగాణం
- July 23, 2020
లేటెస్ట్
- ప్లాస్టిక్ టెక్నాలజీపై శిక్షణ
- దుర్వేషావలి దర్గాను దర్శించుకున్న కేటీఆర్
- భగీరథుడు అందరికీ ఆదర్శప్రాయుడు : తూడి మేఘారెడ్డి
- సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం..
- సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి
- జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
- ఓటింగ్శాతం పెరిగింది.. గెలిచేది మేమే
- పటిష్ట భద్రత మధ్య ఈవీఎంలు
- అనారోగ్యంతో హెడ్ కానిస్టేబుల్ మృతి
- ధర్మ పరిరక్షణ కోసం యాగం
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు