కరోనా సమయంలో పడిపోయిన ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ వ్యాట్ 14.5 శాతంగా ఉన్న గ్యాస్ ధరను 10 శాతం వరకు పెంచింది. దీంతో వ్యాట్ 24.5 శాతానికి పెరిగింది. దీంతో ఒక్కో గ్యాస్ సిలిండర్ పై అదనంగా 65 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రెవెన్యూ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమ పథకాల నిధుల కోసం వంట గ్యాస్ పై వ్యాట్ పెంచుతున్నట్టు ఏపీ సర్కారు చెప్పింది. ఏప్రిల్ నెలకు రూ. 4,480 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా కేవలం రూ. 1,323 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని తెలిపింది. ప్రభుత్వానికి నిధులు పెద్ద మొత్తంలో కావాల్సి రావడంతో వ్యాట్ పెంచాల్సి వచ్చిందని ప్రకటించింది. ఇప్పటికే పెట్రోల్ పై 31 శాతంతో పాటు అదనంగా మరో నాలుగు రూపాయలు.. డీజిల్ పై 22.5 శాతంతో పాటు అదనంగా నాలుగు రూపాయలు, ఎర్ టర్బైన్ ఇంధనంపై ఒక శాతం వరకు, ముడి చమురుపై 5 శాతం వరకు వ్యాట్ వసూలు చేస్తోంది.
వంట గ్యాస్ పై 10 శాతం వ్యాట్ ను పెంచిన ఏపీ ప్రభుత్వం
- ఆంధ్రప్రదేశ్
- September 12, 2020
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- LSG vs CSK: స్టార్ ఆటగాళ్ళైనా తలొంచాల్సిందే: ధోనీపై అభిమానం చాటుకున్న రాహుల్
- వీడిదే బోడిగుండు : బట్టతలపై జుట్టు మొలిపిస్తాడట.. హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ అరెస్ట్
- Darling Announcement Glimpse: బ్యూటీ నభా నటేష్ను..నిజంగానే డార్లింగ్ అంటున్న ప్రియదర్శి
- భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్
- చంద్రబాబు ఆదేశంతోనే బోండా టీమ్ దాడి చేసింది.. వెల్లంపల్లి
- సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...
- 20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు
- Preity Zinta: రోహిత్ కోసం జీవితాన్ని పందెం కాస్తా! పుకార్లపై ప్రీతి జింటా సీరియస్
- MI vs PBKS: DRS చీటింగ్.. టిమ్ డేవిడ్, పోలార్డ్లకు బీసీసీఐ భారీ జరిమానా
- కేసీఆర్కు జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టినం : షబ్బీర్ అలీ
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు