నిరుద్యోగులే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. లక్నో కు చెందిన షాను అన్సారీ, రిషబ్ మల్హోత్రా, వైభవ్ మహాజన్ ముగ్గురు వ్యక్తులు.. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. కెరియర్ సైట్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేసి నిరుద్యోగులను టార్గెట్ చేసుకునేవారని పోలీసులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చీటింగ్ చేశారన్నారు. లక్నో కేంద్రంగా పనిచేసిన ఈ ముగ్గురు వ్యక్తులు … నౌకరీ డాట్ కాం, టైమ్స్ జాబ్ డాట్ కాం వెబ్ సైట్ లలో ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలు సేకరించి మోసం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళకు MNC కంపెనీ లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏకంగా 38 లక్షలు కాజేసినట్లు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా విద్యార్థులేనని చెప్పారు పోలీసులు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం: ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్
- హైదరాబాద్
- September 18, 2020
లేటెస్ట్
- కాంగ్రెస్ లోకి..బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు !
- వరంగల్ లో దంచికొట్టిన వాన
- కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్ట్
- మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి
- మెరుపుల్లేవ్..చినుకులే
- ఎమ్మెల్సీ ఎన్నికలోనూ..కాంగ్రెస్ పార్టీయే గెలవాలి: దీపాదాస్ మున్షీ
- ఫుట్బాల్కు..ఛెత్రి గుడ్ బై
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- రాయ్బరేలి ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
- నిల్వ చేసే జాగ లేక..సెంటర్లలోనే వడ్ల కుప్పలు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్