ముచ్చటగా మూడోసారి రాంలీలా మైదానంలో…

ముచ్చటగా మూడోసారి రాంలీలా మైదానంలో…

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి సత్తా చాటిన అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా మూడవ సారి ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 16న రాంలీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో ఆప్ 62 సీట్లను గెలుచుకుంది.బీజేపీ 8 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ 67 సీట్లలో డిపాజ్ కోల్పోయింది.

see more news

హోటల్లో కలుషిత ఆహారం తిన్న కుటుంబం ..చిన్నారి మృతి

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్ పై కాల్పులు..ఒకరు మృతి

మింత్రాతో జతకట్టిన విజయ్ ‘రౌడీ‘ ఫ్యాషన్ బ్రాండ్

టీ20లకు గుడ్ బై చెప్పనున్న స్టార్ క్రికెటర్