సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు శాసనమండలి ఛైన్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కరోనా నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సమావేశ ఏర్పాట్లను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి నరిసింహాచారి పరిశీలిస్తున్నారన్నారు. తానూ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి పరిశీలించిన తర్వాత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆటోమేటిక్ టెంపరేచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.
రూల్స్ ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి
- హైదరాబాద్
- August 25, 2020
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం