అసెంబ్లీ సమావేశాలు: నన్ను.. నాతల్లిని ఎందుకు తిట్టారు..హరీశ్రావుకు స్పీకర్ సూటిప్రశ్న

అసెంబ్లీ సమావేశాలు: నన్ను.. నాతల్లిని ఎందుకు తిట్టారు..హరీశ్రావుకు  స్పీకర్ సూటిప్రశ్న

రెండో రోజు ( సెప్టెంబర్​8) అసెంబ్లీ సమావేశాలు హాట్​ హాట్​ గా జరుగుతున్నాయి.  నిన్న ( సెప్టెంబర్​ 7) అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఘటనను బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​ రావు మాట్లాడారు. మీ ఎమ్మెల్యేలు నన్ను ఎందుకు దూషించారు.. నా తల్లిని ఎందుకు దూషించారు. అని సూటిగా ప్రశ్నించారు.   మీ తల్లిని కాదుగా.. నా తల్లిని అన్నారుగా .. మరి నా సంగతి ఏంటని స్పీకర్​ హరీశ్​ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.