ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

ఢిల్లీలో అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ భేటీ అయ్యారు.  2023 జూలై 24 సోమవారం పార్లమెంట్ లోని హోంమంత్రి కార్యలయంలో  వీరిద్దరూ భేటీ అయ్యారు.  రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన  తరువాత అమిత్ షాను బండి సంజయ్ కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్ర రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.  

ALSO READ:రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ సస్పెండ్

Met Shri @bandisanjay_bjp Ji and discussed various issues related to Telangana. pic.twitter.com/APEvx6nA6w

— Amit Shah (@AmitShah) July 24, 2023